Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండ్ల రసంలో అవిసె గింజల పొడిని కలుపుకుని తాగితే...

నేటికాలంలో ఊబకాయం సమస్య ప్రతి ఒక్కరినీ పట్టిపీడిస్తోంది. ఈ అధిక బరువు నుంచి విముక్తి పొందేందుకు ప్రతి ఒక్కరూ నానా తంటాలు పడుతుంటారు. అయితే, అధిక బరువును సునాయాసంగా తగ్గించవచ్చు.

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (15:23 IST)
నేటికాలంలో ఊబకాయం సమస్య ప్రతి ఒక్కరినీ పట్టిపీడిస్తోంది. ఈ అధిక బరువు నుంచి విముక్తి పొందేందుకు ప్రతి ఒక్కరూ నానా తంటాలు పడుతుంటారు. అయితే, అధిక బరువును సునాయాసంగా తగ్గించవచ్చు. అవి కూడా అవిసె గింజల పొడితో. ఇందులో ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో శరీర బరువును సులభంగా తగ్గవచ్చని గృహ వైద్యులు చెబుతున్నారు.
 
* అవిసె గింజల పొడిని వెజిటబుల్ సూప్‌లలో కలుపుకుని తాగితే ఫలితం ఉంటుంది. 
* ఈ పొడిని కలుపుకుని బ్రెడ్, కుకీస్ వంటి ఆరగించినట్టయితే ప్రయోజనం ఉంటుంది. 
* ఫ్రూట్ సలాడ్, వెజిటబుల్ సలాడ్స్‌పై అవిసె గింజల నూనె చల్లుకుని తింటే బరువు తగ్గవచ్చు. 
 
* ఓట్స్‌ను ఉడికించి వాటిపై ఒక టేబుల్ స్పూన్ అవిసెగింజలను చల్లుకుని తింటే మంచిది. 
* పండ్ల రసంలో ఒక టేబుల్ స్పూన్ పొడిని కలుపుకుని తాగినా అధిక బరువు తగ్గుతారు. 
* చికెన్, కోడిగుడ్లు వండినప్పుడు అందులో అవిసెగింజల పొడి కలిని ఆరగించినా బరువు తగ్గిపోతారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments