Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండ్ల రసంలో అవిసె గింజల పొడిని కలుపుకుని తాగితే...

నేటికాలంలో ఊబకాయం సమస్య ప్రతి ఒక్కరినీ పట్టిపీడిస్తోంది. ఈ అధిక బరువు నుంచి విముక్తి పొందేందుకు ప్రతి ఒక్కరూ నానా తంటాలు పడుతుంటారు. అయితే, అధిక బరువును సునాయాసంగా తగ్గించవచ్చు.

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (15:23 IST)
నేటికాలంలో ఊబకాయం సమస్య ప్రతి ఒక్కరినీ పట్టిపీడిస్తోంది. ఈ అధిక బరువు నుంచి విముక్తి పొందేందుకు ప్రతి ఒక్కరూ నానా తంటాలు పడుతుంటారు. అయితే, అధిక బరువును సునాయాసంగా తగ్గించవచ్చు. అవి కూడా అవిసె గింజల పొడితో. ఇందులో ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో శరీర బరువును సులభంగా తగ్గవచ్చని గృహ వైద్యులు చెబుతున్నారు.
 
* అవిసె గింజల పొడిని వెజిటబుల్ సూప్‌లలో కలుపుకుని తాగితే ఫలితం ఉంటుంది. 
* ఈ పొడిని కలుపుకుని బ్రెడ్, కుకీస్ వంటి ఆరగించినట్టయితే ప్రయోజనం ఉంటుంది. 
* ఫ్రూట్ సలాడ్, వెజిటబుల్ సలాడ్స్‌పై అవిసె గింజల నూనె చల్లుకుని తింటే బరువు తగ్గవచ్చు. 
 
* ఓట్స్‌ను ఉడికించి వాటిపై ఒక టేబుల్ స్పూన్ అవిసెగింజలను చల్లుకుని తింటే మంచిది. 
* పండ్ల రసంలో ఒక టేబుల్ స్పూన్ పొడిని కలుపుకుని తాగినా అధిక బరువు తగ్గుతారు. 
* చికెన్, కోడిగుడ్లు వండినప్పుడు అందులో అవిసెగింజల పొడి కలిని ఆరగించినా బరువు తగ్గిపోతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

తర్వాతి కథనం
Show comments