Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెంతులు, ఉల్లి ముక్కలను నానబెట్టి తీసుకుంటే?

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (19:34 IST)
మెంతులను ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. మెంతుల్లో ఐరన్ పుష్కలంగా వుంటుంది. ఇది కేశాలకు ఎంతో మేలు చేస్తుంది. ఇంకా జుట్టు నెరవదు. రోజూ 15 గ్రాముల మెంతులను నీటిలో నానబెట్టి తీసుకుంటే అందం, ఆరోగ్యం మీ సొంతం. ఇంకా రక్తపోటు తగ్గుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణ సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి.

అలాగే మెంతులను రోజూ డైట్‌లో చేర్చుకుంటే.. బరువు తగ్గుతారు. మధుమేహం దరిచేరదు. మెంతులను రాత్రిపూట నానబెట్టి.. ఉదయం పూట బాగా రుబ్బుకుని తలకు షాంపులా వేసి స్నానం చేస్తే జుట్టు వత్తుగా పెరుగుతుంది. వాత సంబంధిత రోగాలను మెంతులు దూరం చేస్తాయి. వేసవిలో మెంతులను రోజూ ఒక స్పూన్ మేర నీటిలో నానబెట్టి మజ్జిగలో చేర్చి తీసుకుంటే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు.

మెంతులు, ఉల్లి ముక్కలను నానబెట్టి తీసుకుంటే వీర్యవృద్ధి చెందుతుంది. అల్లం ముక్కతో, అర స్పూన్ మెంతులను చేర్చి బాగా రుబ్బుకుని తీసుకుంటే పిత్త వ్యాధులు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments