Webdunia - Bharat's app for daily news and videos

Install App

దంపుడు బియ్యంతో ఉబ్బసానికి చెక్

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (13:29 IST)
ఇపుడు మార్కెట్‌లో దంపుడు బియ్యం మచ్చుకైనా కనిపించడం లేదు. తెల్లగా పాలిష్ పట్టిన బియ్యం విరివిగా లభ్యమవుతున్నాయి. నిజానికి పాలిష్ పట్టిన బియ్యం కంటే దంపుడు బియ్యంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. దంపుడు బియ్యం (బ్రౌన్ రైస్) తినడం వల్ల శరీరంలోని షుగర్ లెవెల్స్ తగ్గుతాయని అంటున్నారు. 
 
ముఖ్యంగా, ఈ బియ్యంలో ఉండే సెలీనియం ఉబ్బసంకు వ్యతిరేకంగా పని చేస్తుందని అంటున్నారు. ఒక కప్పు బ్రౌన్ రైస్‌లో దాదాపు 21 శాతం మేరకు మెగ్నీషియం ఉంటుందని, ఈ బియ్యంలో ఉండే పీచుపదార్థం జీర్ణవాహికలో కేన్సర్ కారకాలను బయటకు పంపుతుందని చెబుతున్నారు. 
 
ఇకపోతే, ఇందులో ఉండే థయామిన్‌, రైబోఫ్లేవిన్, సయనకోబాల్మిన్ అనే విటమిన్లు నరాలకు శక్తినిస్తాయి. బ్రౌన్‌‌రైస్‌ ‌ఊకలో లభ్యమయ్యే నూనె కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందనీ వారు పేర్కొంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments