Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంజీర పండును నీటిలో నానబెట్టి తింటే?

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2023 (18:45 IST)
అంజీర లేదా అత్తి పండు. ఈ అత్తి పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వాటిని తినకుండా వుండరు. అత్తి పండ్లను ఎండబెట్టి వాటిని నీటిలో నానబెట్టి తింటే కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. అంజీర పండు తింటుంటే రక్తపోటు, వృద్ధాప్యాన్ని నియంత్రిస్తుంది. అత్తి పండ్లు బరువు నిర్వహణలో సహాయపడుతాయి.
 
గుండెకి మేలు చేసే ఆరోగ్యకరమైన ఆహారం అంజీర. అంజీర క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. అంజీర రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది కనుక షుగర్ వ్యాధిగ్రస్తులు తినవచ్చు. అంజీర ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
 
అంజీర పునరుత్పత్తి వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం సమస్య వున్నవారు అత్తి పండ్లను తింటే సమస్య తగ్గుతుంది. అంజీర పండు తింటే మూత్రపిండాల్లో రాళ్లను నివారిస్తుంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పార్లమెంటులో కీలక బిల్లు.. పీఎం, సీఎం ఎవరైనా.. 30 రోజులు జైలులో గడిపితే.. గోవిందా?

HUDCO: అమరావతిలో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌.. హడ్కో ఏర్పాటు

Pawan Kalyan: పదివేల మంది మహిళలకు వరలక్ష్మీ వ్రతం గిఫ్టులు ఇవ్వనున్న పవన్

UP: ఎందుకొచ్చిన గొడవ.. ప్రియుడితో భార్యకు పెళ్లి చేయించిన భర్త.. ఎక్కడో తెలుసా? (video)

Rajesh Sakariya: ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి.. నిందితుడిపై దశాబ్ధాల పాటు కేసులున్నాయిగా!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

తర్వాతి కథనం
Show comments