Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ వ్యాప్తంగా అవతార్ సునామీ.. రూ.3600 కోట్ల కలెక్షన్లు

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (14:20 IST)
హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన చిత్రం "అవతార్". ఈ నెల 16వ తేదీన ఈ చిత్రం రెండో భాగం విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా 160కుపైగా భాషల్లో 55 వేల థియేటర్లలో విడుదల చేశారు. ఒక్క భారత్‌లోనే నాలుగు వేల థియేటర్లలో రిలీజ్ చేశారు. అయితే, ఈ చిత్రం భారత్‌లో ఇప్పటికే రూ.133 కోట్ల వసూళ్ళతో డాక్టర్ స్ట్రేంజ్ రికార్డును బ్రేక్ చేసింది. 
 
ప్రపంచ వ్యాప్తంగా కేవలం మూడు రోజుల్లోనే రూ.3,600 కోట్లు రాబట్టిందని సినీ ట్రేడ్ వర్గాల అంచనా. భారత్‌లో కూడా ఈ చిత్రం కనకవర్షం కురిపిస్తుంది. మూడు రోజుల్లోనే మరో హాలీవుడ్ చిత్రం డాక్టర్ స్ట్రేంజ్ చిత్రం మొత్తం కలెక్షన్లను బద్ధలు కొట్టింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తొలి వారాంతంలోనే భారత్ బాక్సాఫీస్ దగ్గర రూ.131-133 కోట్ల మేరకు వసూళ్లను రాబట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments