Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ వ్యాప్తంగా అవతార్ సునామీ.. రూ.3600 కోట్ల కలెక్షన్లు

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (14:20 IST)
హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన చిత్రం "అవతార్". ఈ నెల 16వ తేదీన ఈ చిత్రం రెండో భాగం విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా 160కుపైగా భాషల్లో 55 వేల థియేటర్లలో విడుదల చేశారు. ఒక్క భారత్‌లోనే నాలుగు వేల థియేటర్లలో రిలీజ్ చేశారు. అయితే, ఈ చిత్రం భారత్‌లో ఇప్పటికే రూ.133 కోట్ల వసూళ్ళతో డాక్టర్ స్ట్రేంజ్ రికార్డును బ్రేక్ చేసింది. 
 
ప్రపంచ వ్యాప్తంగా కేవలం మూడు రోజుల్లోనే రూ.3,600 కోట్లు రాబట్టిందని సినీ ట్రేడ్ వర్గాల అంచనా. భారత్‌లో కూడా ఈ చిత్రం కనకవర్షం కురిపిస్తుంది. మూడు రోజుల్లోనే మరో హాలీవుడ్ చిత్రం డాక్టర్ స్ట్రేంజ్ చిత్రం మొత్తం కలెక్షన్లను బద్ధలు కొట్టింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తొలి వారాంతంలోనే భారత్ బాక్సాఫీస్ దగ్గర రూ.131-133 కోట్ల మేరకు వసూళ్లను రాబట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యకు నా గడ్డం నచ్చలేదు... తమ్ముడు క్లీన్ షేవ్ నచ్చింది.. అందుకే లేచిపోయింది... భార్య బాధితుడు

వైకాపాకు జగన్ అధ్యక్షుడు కాదు.. రాబందుల పార్టీకి చీఫ్ : మంత్రి నిమ్మల

అనారోగ్యంతో మరణించిన బాలిక... టెన్త్ ఫలితాల్లో స్కూల్ టాపర్

రోడ్డుపై నడుస్తూ వెళ్లిన ముస్లిం మహిళను ఢీకొన్న కారు.. ఆ బాలుడు ఏం చేశాడంటే? (video)

Amaravati 2.0: అమరావతి 2.0 ప్రాజెక్టుకు వైకాపా చీఫ్ జగన్‌కు ఆహ్వానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments