Webdunia - Bharat's app for daily news and videos

Install App

షిరిడి ఆలయంలో నిత్యం జరిగే కొన్ని కార్యక్రమాలు..

Webdunia
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (10:36 IST)
సాయిబాబా అంటే నచ్చని వారుండరు. స్వామివారికి చెప్పలేని సంఖ్యలో భక్తులు ఉన్నారు. ఈ స్వామికి భారతదేశంలోనేకాకుండా ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. భక్తులైతే ఉన్నారు కానీ, బాబా గురించి చాలామందికి తెలియనది ఆయన నిజమైన పేరు, పుట్టిన ప్రదేశం.. వీటి గురించి తెలియక చాలామంది పుస్తకాలు, పాత ఆర్టికల్స్ చదువుతుంటారు. 
 
పత్రి బాబా కాలంలో ఒక గ్రామం. కానీ నేడు ఒక సిటిగా, మున్సిపల్ కౌన్సిల్‌గా అవతరించింది. మహరాష్ట్రంలోని పర్భనీ జిల్లాలో పత్రి సిటీ ఉంది. ఈ సిటీ ప్రధాన ఆకర్షణ స్వామివారు జన్మించిన ఇంటిస్థానంలో కట్టిన శ్రీ సాయి జన్మస్థల టెంపుల్. ఈ మందిరాన్ని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు తరలిస్తుంటారు. 
 
శ్రీ సాయి జన్మస్థాన ఆలయంలో షిర్డీ సాయిబాబా జన్మించెను. ఈ ప్రదేశాన్ని మొట్టమొదట సాయిబాబా భక్తులు, రీసెర్చర్ అయిన వి.బి.ఖేర్ 1975వ సంవత్సరంలో కనిపెట్టెను. ఈయన శ్రీ సాయి స్మారక కమిటీ ఏర్పాటు చేసి 1994లో పనులు మొదలుపెట్టి, 1999లో దీనిని జాతికి అంకితం చేసెను. ప్రముఖ స్వామీజీలైన పుట్టపర్తి సాయిబాబా, మాధవనాథ్‌లు కూడా 'పత్రి' నే సాయిబాబా జన్మస్థలంగా నిర్ధారించారు. 
 
షిర్డీ వెళ్లేవారు.. ఆలయం నిర్మించేటప్పుడు సాయిబాబా జన్మించిన ఇంట్లో దొరికిన వస్తువులు, పునాదులు, ఇతర పరికరాలను మందిర ప్రాంగణంలో చూడవచ్చును. 
 
ఆలయంలో నిత్యం జరిగే కొన్ని కార్యక్రమాలు..
కాకడ్ హారతి - ఉదయం 5 గంటల 15 నిమిషాలకు
మంగళ స్నానం, హారతి - ఉదయం 7 గంటలకు
మధ్యాహ్న హారతి - మధ్యాహ్నం 12 గంటలకు
సంజ్ హారతీ - సూర్యస్తమం సమయంలో
షెజారతి - రాత్రి 10 గంటలకు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

లేటెస్ట్

సుదర్శన చక్ర మహిమ: సుదర్శన చక్ర మంత్ర శక్తి తెలుసా?

19-05-2025 సోమవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

18-05-2025 శనివారం దినఫలితాలు - తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు...

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

తర్వాతి కథనం
Show comments