Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి సమక్షంలో గంగాధర శాస్త్రి పండిత గోష్ఠి

దేవీ
బుధవారం, 21 మే 2025 (18:01 IST)
Siddheshwarananda Bharathi Mahaswami, Gangadhara Shastri
కుర్తాళం శంకరాచార్యులు, శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిపతులు, మహిమాన్విత మంత్రస్వరూపులు, నడిచే దైవం, పరమహంస పరివ్రాజకాచార్య   శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామివారిని తిరుపతికి సమీపంలోని, రాయల చెరువు లోని శ్రీ శక్తీ పీఠం లో ఇటీవలే దర్శనం చేసుకున్నారు.

ప్రసిద్ధ గీతా గాన ప్రవచన ప్రచారకర్త, 'భగవద్గీతా ఫౌండేషన్' వ్యవ వస్ధాపక అధ్యక్షులు డాII ఎల్. వి. గంగాధర శాస్త్రి మరియు 'భగవద్గీతా ఫౌండేషన్' అమెరికా శాఖ వ్యవస్థాపకుడు ఎల్ విశ్వతేజ..! సిద్ధేశ్వరానంద మహాస్వామి వారికి గంగాధర శాస్త్రి తమ 'భగవద్గీతా ఫౌండేషన్' కార్యక్రమాలను వివరించారు. 
 
ఆనాడు జరిగిన పండిత గోష్ఠి  లో శ్రీ గంగాధర శాస్త్రి భగవద్గీత లోని 'విశ్వరూప సందర్శన యోగ' వైశిష్ట్యాన్ని వివరిస్తూ కొన్ని శ్లోకాలను తాత్పర్య సహితం గా గానం చేశారు. శ్రీమాన్ 'మా'శర్మ గారి నేతృత్వం లో ఈ కార్యక్రమం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

లేటెస్ట్

సుదర్శన చక్ర మహిమ: సుదర్శన చక్ర మంత్ర శక్తి తెలుసా?

19-05-2025 సోమవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

18-05-2025 శనివారం దినఫలితాలు - తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు...

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

తర్వాతి కథనం
Show comments