సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి సమక్షంలో గంగాధర శాస్త్రి పండిత గోష్ఠి

దేవీ
బుధవారం, 21 మే 2025 (18:01 IST)
Siddheshwarananda Bharathi Mahaswami, Gangadhara Shastri
కుర్తాళం శంకరాచార్యులు, శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిపతులు, మహిమాన్విత మంత్రస్వరూపులు, నడిచే దైవం, పరమహంస పరివ్రాజకాచార్య   శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామివారిని తిరుపతికి సమీపంలోని, రాయల చెరువు లోని శ్రీ శక్తీ పీఠం లో ఇటీవలే దర్శనం చేసుకున్నారు.

ప్రసిద్ధ గీతా గాన ప్రవచన ప్రచారకర్త, 'భగవద్గీతా ఫౌండేషన్' వ్యవ వస్ధాపక అధ్యక్షులు డాII ఎల్. వి. గంగాధర శాస్త్రి మరియు 'భగవద్గీతా ఫౌండేషన్' అమెరికా శాఖ వ్యవస్థాపకుడు ఎల్ విశ్వతేజ..! సిద్ధేశ్వరానంద మహాస్వామి వారికి గంగాధర శాస్త్రి తమ 'భగవద్గీతా ఫౌండేషన్' కార్యక్రమాలను వివరించారు. 
 
ఆనాడు జరిగిన పండిత గోష్ఠి  లో శ్రీ గంగాధర శాస్త్రి భగవద్గీత లోని 'విశ్వరూప సందర్శన యోగ' వైశిష్ట్యాన్ని వివరిస్తూ కొన్ని శ్లోకాలను తాత్పర్య సహితం గా గానం చేశారు. శ్రీమాన్ 'మా'శర్మ గారి నేతృత్వం లో ఈ కార్యక్రమం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో వున్న ప్రజలంతా ఉచిత పథకాలతో పనిలేకుండా కుబేరులవుతారు, ఎలాగంటే?

ఆ వైద్య విద్యార్థిని అర్థరాత్రి బయటకు ఎలా వెళ్లింది : సీఎం మమతా బెనర్జీ

లక్నోలో దారుణం : బాలికపై ఐదుగురు కామాంధుల అత్యాచారం

భర్తను వదిలేసిన ఆమె.. భార్యను వదిలేసిన ఆయన.. కర్నూలులో ప్రేమికుల ఆత్మహత్య

డోనాల్డ్ ట్రంప్ సుంకాల మోతకు అదిరేది లేదు భయపడేది లేదు : చైనా

అన్నీ చూడండి

లేటెస్ట్

10-10-2025 శుక్రవారం ఫలితాలు - రుణసమస్య తొలగుతుంది.. ఖర్చులు విపరీతం...

Atla Taddi : అట్లతద్ది.. పదేళ్లు చేయాలట... గౌరీదేవిని ఇలా పూజిస్తే..?

09-10-2025 గురువారం ఫలితాలు - ఒత్తిళ్లకు లొంగవద్దు.. పత్రాలు అందుకుంటారు...

08-10-2025 బుధవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు....

Sirimanotsavam: ఉత్తరాంధ్ర వాసుల కల్పవల్లి పైడితల్లి.. మంగళవారం రోజున సిరిమానోత్సవం

తర్వాతి కథనం
Show comments