డీప్ టిష్యూ మసాజ్‌తో ఆ నొప్పి మటాష్...

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (15:12 IST)
మసాజ్‌లు చేయించుకోవాలంటే చాలా మంది అయిష్టత వ్యక్తం చేస్తారు. కానీ, మసాజ్ చేయించుకున్న వారికి అవిచ్చే ఉపశమనం మాత్రం మాటల్లో చెప్పలేం. మసాజ్‌ వల్ల శరీరం ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. అందుకే ఆరోగ్యమైన జీవనశైలికి డైట్‌, వ్యాయామాలు ఎంత ముఖ్యమో అలసిన శరీరానికి మసాజ్‌ కూడా అంతే అవసరం. మసాజ్‌ చేయించుకోవడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాంటి మసాజ్‌లలో డీప్ టిష్యూ మసాజ్ ఒకటి. దీన్ని చేయించుకోవడం వల్ల కలిగే ఉపయోగం ఏంటో ఓసారి పరిశీలిద్దాం. 
 
ప్రతి రోజూ వర్కౌట్లు చేయలేని వారికి ఈ టెక్నిక్‌ బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి వాళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే వారానికొకసారి ఈ మసాజ్‌ని చేయించుకోవాలి. ఈ టెక్నిక్‌ వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో మెదడు, శరీరం బాగా రిలాక్స్‌ అవుతాయి. 
 
అంతేకాదు శరీరంలో తలెత్తే రకరకాల నొప్పుల్ని, బాధల్ని ఈ మసాజ్‌ పోగొడుతుంది. ఈ మసాజ్‌ వల్ల మానసికంగా, శారీరకంగా ఎంతో సేదదీరుతారు. 'టెక్స్టింగ్‌ నెక్' (మొబైల్‌లో తరచూ మెసేజ్‌లిస్తుండడం వల్ల మెడకు తలెత్తే నొప్పులు), 'హంచ్డ్‌ ఒవర్‌ లాప్‌టాప్‌ సిండ్రోమ్' (హెచ్‌ఔల్‌ఎస్‌) సమస్యలు కూడా తగ్గుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నాపై జరుగుతున్న విషప్రచారంపై కోర్టు గ్యాగ్ ఆర్డర్, తక్షణమే ఆ కంటెంట్ తొలగించాలి: బీఆర్ నాయుడు

టెహ్రాన్‌పై బాంబుల వర్షం - సురక్షిత ప్రాంతాలకు భారతీయ విద్యార్థుల తరలింపు

ఇరాన్ అధ్యక్ష భవన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం

ప్రాజెక్ట్ షైన్ కింద పెద్దపల్లికి హెచ్‌సిసిబి చేయూత

కిలో టమోటా రూ. 4, కానీ మార్కెట్లో రూ. 15, ఏం చేద్దాం?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అప్పట్లో ఎకరం 9 లక్షలకు అమ్మా, ఇప్పుడక్కడ ఎకరం 100 కోట్లు, ఏం చేస్తాం?: నటుడు శివాజీ

Chiranjeevi: పెద్ది చిత్రం రైరై రారా పాట లో చరణ్ కష్టానికి ఫలితం దక్కింది : మెగాస్టార్ చిరంజీవి

Laya: మా అమ్మాయి ఓటీటీలో సినిమా అనగానే ఎంతో బాధపడింది : లయ

Pooja : దోశ డైరీస్ పై మంచి కథలన్నీ నిర్మించాలని ఉంది.: పూజా శరత్ కుమార్

Manoj: డేవిడ్ రెడ్డి షూటింగ్‌తో మనోజ్ బిజీ - సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్న మౌనిక

తర్వాతి కథనం
Show comments