Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొందరికి అంజీర తింటే సైడ్ ఎఫెక్ట్స్, ఎందుకని?

Webdunia
మంగళవారం, 7 మార్చి 2023 (22:03 IST)
అత్తి పండు లేదా అంజీర డ్రై ఫ్రూట్. ఈ ఎండిన పండుతో పలు ఆరోగ్యప్రయోజనాలున్నాయి. ఐతే అదేసమయంలో కొందరికి ఈ పండ్లు సరిపడవు. సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము. అత్తి పండ్లను అతిగా తినడం వల్ల కడుపులో భారంగానూ, కడుపు నొప్పి వస్తుంది. అత్తి పండ్లను ఉబ్బరం చేస్తుంది. అత్తి పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, కనుక తక్కువ వ్యవధిలో వాటిని ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం ఏర్పడుతుంది.
 
అత్తి పండ్లను అతిగా తినడం వల్ల చర్మానికి సున్నితత్వం పెరిగి తద్వారా చర్మానికి హాని కలిగించవచ్చు. అత్తిపండ్లు అధికంగా తింటే కాలేయానికి హాని చేయవచ్చు, వాటి విత్తనాల వల్ల ప్రేగులలో అడ్డంకిని కూడా కలిగిస్తాయి. ఇది డయాబెటిస్ ఉన్నవారికి సహాయపడుతుంది కానీ రక్తంలో చక్కెర స్థాయిలు మరీ తక్కువున్నవారికి హానికరం. రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉంటే అత్తిపండ్లను తినడం మానుకోవాలి.
 
అత్తి పండ్లకు అలెర్జీ కలిగి ఉంటే, అది కండ్లకలక, ఆస్తమాకు కూడా కారణం కావచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైకాపాను నమ్మని వాలంటీర్లు.. వేరే ఉద్యోగాలకు జంప్.. ఎంచక్కా వ్యాపారాలు చేసుకుంటున్నారు

నాకు అది లేదు, నేను దానికి ఎలా పనికి వస్తాను?: లేడీ అఘోరి (video)

అమరావతిలో భారతదేశంలోనే అతిపెద్ద గ్రంథాలయం- నారా లోకేష్

వంగవీటి మోహన రంగా విగ్రహాలపై అలా చేస్తారా? చంద్రబాబు సీరియస్

SVSN Varma: పవన్ కల్యాణ్‌కు పిఠాపురం ఇచ్చిన వర్మ.. చంద్రబాబు కలిసి కనిపించారే!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments