Webdunia - Bharat's app for daily news and videos

Install App

డయాబెటిస్ పేషెంట్లు కొబ్బరిని ఆహారంలో చేర్చుకోవచ్చా?

సెల్వి
మంగళవారం, 13 ఆగస్టు 2024 (13:05 IST)
డయాబెటిస్ పేషెంట్లు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిదని సలహా ఇస్తుంటారు వైద్య నిపుణులు. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవచ్చా.. తీసుకోకూడదా అనే అనుమానం డయాబెటిస్ పేషెంట్లలో వుంటుంది. ఈ క్రమంలో మధుమేహ వ్యాధిగ్రస్థులు కొబ్బరిని తరచూ తీసుకోవచ్చా అనేది తెలుసుకుందాం. 
 
కొబ్బరిలో బి1, సి, మాంగనీస్, పొటాషియం, కాపర్, ఐరన్, ఫాస్పరస్ వంటి ధాతువులు వుంటాయి. ఇంకా ఇందులో లారిక్ ఆమ్లం వుంటుంది. ఇది అంటు వ్యాధులను ఏర్పరిచే బ్యాక్టీరియా, వైరస్‌లను నశింపజేసే గుణం కలిగివుంటుంది. 
 
మధుమేహ వ్యాధిగ్రస్థులు ఆహారంలో కొబ్బరిని భాగం చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు వుండవు. అయితే కొబ్బరి పాలును మాత్రం ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. 
 
కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్థులు కొబ్బరి పాలును తీసుకోకూడదు. కొబ్బిరి తురుమును కూరగాయల్లో కలిపి తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది వుండదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

తర్వాతి కథనం
Show comments