Webdunia - Bharat's app for daily news and videos

Install App

డయాబెటిస్ పేషెంట్లు కొబ్బరిని ఆహారంలో చేర్చుకోవచ్చా?

సెల్వి
మంగళవారం, 13 ఆగస్టు 2024 (13:05 IST)
డయాబెటిస్ పేషెంట్లు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిదని సలహా ఇస్తుంటారు వైద్య నిపుణులు. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవచ్చా.. తీసుకోకూడదా అనే అనుమానం డయాబెటిస్ పేషెంట్లలో వుంటుంది. ఈ క్రమంలో మధుమేహ వ్యాధిగ్రస్థులు కొబ్బరిని తరచూ తీసుకోవచ్చా అనేది తెలుసుకుందాం. 
 
కొబ్బరిలో బి1, సి, మాంగనీస్, పొటాషియం, కాపర్, ఐరన్, ఫాస్పరస్ వంటి ధాతువులు వుంటాయి. ఇంకా ఇందులో లారిక్ ఆమ్లం వుంటుంది. ఇది అంటు వ్యాధులను ఏర్పరిచే బ్యాక్టీరియా, వైరస్‌లను నశింపజేసే గుణం కలిగివుంటుంది. 
 
మధుమేహ వ్యాధిగ్రస్థులు ఆహారంలో కొబ్బరిని భాగం చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు వుండవు. అయితే కొబ్బరి పాలును మాత్రం ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. 
 
కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్థులు కొబ్బరి పాలును తీసుకోకూడదు. కొబ్బిరి తురుమును కూరగాయల్లో కలిపి తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది వుండదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Secretariat: తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ బంద్.. కేబుల్ కోత వల్లే?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: బీఆర్ఎస్ తన అభ్యర్థిగా గోపీనాథ్ భార్య మాగంటి సునీత

Mithun Reddy: రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోయిన మిథున్ రెడ్డి

Sharmila: వైఎస్ రాజశేఖర రెడ్డికి రాజారెడ్డి నిజమైన రాజకీయ వారసుడు- షర్మిల

Doctors: వైద్యులపై ఇనుప రాడ్లు, పదునైన ఆయుధాలతో దాడి.. ఎందుకు.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

Shiva Kandukuri: చాయ్ వాలా మొదటి సింగిల్ సఖిరే లిరికల్ విడుదలైంది

Rajendra Prasad: ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం నేనెవరు : డా: రాజేంద్ర ప్రసాద్

తర్వాతి కథనం
Show comments