ఒకవైపు కరోనావైరస్ ఇంకోవైపు శీతాకాలంలో తుఫాను వర్షాలు. ఈ నేపధ్యంలో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఎక్కువ. అందులో మరీ దగ్గు, జలుబు ముందుంటాయి. ఈ లక్షణాలు కనబడితే ఇప్పుడు కరోనావైరస్ అనే భయం కూడా వెంటాడుతోంది. ఐతే అన్ని లక్షణాలు కరోనావైరస్ కావు. అందువల్ల పొడిదగ్గు వచ్చిన వెంటనే ఈ క్రింది చిట్కాలు పాటిస్తే తగ్గుతుంది. అవేంటో చూద్దాం.
1. అరకప్పు నీటిలో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ తేనె వేసి మరిగించి ఆ మిశ్రమాన్ని తీసుకోవాలి.