గ్లాసు మంచినీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే?

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (21:52 IST)
ఒకవైపు కరోనావైరస్ ఇంకోవైపు శీతాకాలంలో తుఫాను వర్షాలు. ఈ నేపధ్యంలో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఎక్కువ. అందులో మరీ దగ్గు, జలుబు ముందుంటాయి. ఈ లక్షణాలు కనబడితే ఇప్పుడు కరోనావైరస్ అనే భయం కూడా వెంటాడుతోంది. ఐతే అన్ని లక్షణాలు కరోనావైరస్ కావు. అందువల్ల పొడిదగ్గు వచ్చిన వెంటనే ఈ క్రింది చిట్కాలు పాటిస్తే తగ్గుతుంది. అవేంటో చూద్దాం.
 
1. అరకప్పు నీటిలో ఒక స్పూన్‌ పసుపు, ఒక స్పూన్‌ మిరియాల పొడి, ఒక స్పూన్‌ తేనె వేసి మరిగించి ఆ మిశ్రమాన్ని తీసుకోవాలి.
 
2. దగ్గు విడవకుండా వస్తున్నట్లయితే టేబుల్‌ స్పూన్‌ తేనె తీసుకుంటే మంచిది.
 
3. నిద్రించే ముందు అల్లం టీ తాగితే మంచిది.
 
4. దగ్గు బాధిస్తున్నప్పుడు ఫ్లాట్‌గా ఉన్న బెడ్‌పై పడుకోకుండా తలపై దిండ్లను ఎత్తుగా పెట్టుకోవాలి. దీనివల్ల గొంతులో కొంచెం గరగర రాకుండా ఉంటుంది.
 
5. గ్లాసు నీటిని గోరు వెచ్చగా వేడి చేసి చిటికెడు ఉప్పు వేసి పుక్కిలించాలి. 
 
6. గ్లాసు నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే కూడా ఫలితం ఉంటుంది. 
 
7. వేడి పాలలో ఒక స్పూన్‌ తేనె కలుపుకుని తాగితే పొడి దగ్గునుంచి త్వరిత ఉపశమనం కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చెన్నైలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత.. హాస్టల్స్ మూసివేత.. నో ఆమ్లెట్.. ఒకే చట్నీ.. ఆ పొయ్యిలతో..?

కష్టకాలంలో బంగ్లాదేశ్‌కు భారత్ చేయూత.. షేక్ హసీనా పైప్‌లైన్ నుంచి 5,000 టన్నుల డీజిల్‌ సరఫరా

ఇరాన్ నుంచి భారత్‌కు విద్యార్థులు.. ఖతార్ నుండి ఢిల్లీకి 177 మంది భారతీయులు

ఆ 3 షరతులకు అంగీకరిస్తే యుద్ధాన్ని ఇప్పుడే ఆపేస్తాం: ఇరాన్ అధ్యక్షుడు

తూత్తుకుడిలో 17ఏళ్ల బాలికపై అత్యాచారం, ఆపై హత్య.. ఇంటికిరాని బిడ్డ కోసం వెతికితే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండాలక్ష్మణ్ బాపూజీ డాక్యుమెంటరీ విధానంపై జ్యూరీ సభ్యులు ప్రశంసలు

Dhurandhar: ధురంధర్: ది రివెంజ్ కు ముందు ధురంధర్ రీ-రిలీజ్ కాబోతోంది

Supirya: డెకాయిట్ లోని ట్యూన్ కు కోటి గారు ఫీల్ అవ్వడం కరెక్టే : సుప్రియ

Monalisa Bhosle: కేరళలో ప్రియుడిని పెళ్లాడిన మహా కుంభమేళా గర్ల్ మోనాలిసా (video)

Hansika: హన్సిక మోత్వానీ తన భర్త సోహైల్ కతూరియాతో విడిపోయింది

తర్వాతి కథనం
Show comments