Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ పండ్లు తింటే బక్కపలచనివారు చూడచక్కగా మారుతారు...

Webdunia
గురువారం, 29 నవంబరు 2018 (14:03 IST)
సన్నగా ఉన్నారా? బరువు పెరగాలనుకుంటున్నారా? అయితే ఈ ఫ్రూట్స్ తీసుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని రకాల పండ్లు బరువును కూడా పెంచుతాయి. మరీ సన్నగా ఉండే వారు, బరువు పెరగాలంటే కొన్ని పండ్లను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవాలి. 
 
సిట్రస్ పండ్లు, మెలోన్స్ మరియు బెర్రీస్ వంటి పండ్లను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల శరీర మెటబాలిజంను పెంచుతుంది. అరటి పండ్లు శరీరక బరువును పెంచడంలో సహాయపడుతాయి. అరటిలో అధిక కాలరీలుంటాయి. 105 హై క్యాలరీ కంటెంట్ వల్ల మీరు శరీర బరువు పెరుగుతుంది. 
 
ఇక డ్రై నట్స్... ఎండు ద్రాక్ష, జీడిపప్పు మరియు బాదంలు సాచురేటెడ్ ఫ్యాట్స్ మరియు క్యాలరీలను కలిగి ఉంటాయి. ఈ డ్రైఫ్రూట్స్ శరీరం యొక్కబరువును క్రమంగా పెంచుతాయి. 
 
అలాగే పండ్లలో రారాజు మామిడిలో అధిక కాలరీలుండటం వల్ల బరువును శరీర బరువును పెంచుతుంది. ఒక్క మామిడిలో వంద క్యాలరీల కంటెంట్ ఉంటుంది. కాబట్టి, బరువు పెంచడంలో మామిడిపండ్లు బాగా పనిచేస్తాయి. సపోటాలో అధిక కాలరీలుండటం వల్ల, శరీర బరువు పెరుగుతారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments