Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిడ్డు చర్మాన్ని తొలగించాలంటే.. ఇలా చేయాలి..?

Webdunia
గురువారం, 29 నవంబరు 2018 (13:31 IST)
జిడ్డు చర్మం గలవారు ఇంట్లో దొరికే పదార్థాలతో ప్యాక్ తయారుచేసి ముఖానికి రాసుకుంటే ముఖాన్ని కాంతివంతం చేయెచ్చు. అదెలాగంటే.. పది ద్రాక్ష పండ్లను మెత్తని పేస్ట్‌లా తయారుచేసి అందులో నిమ్మరసం కోడిగుడ్డు తెల్లసొన కలిపి ముఖానికి రాసుకోవాలి. గంట పాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకుంటే జిడ్డు చర్మం తొలగిపోయి ముఖం తాజాగా మారుతుంది.
 
ఒకవేళ ఇలాంటి పండ్లు సౌందర్య సాధనాలను ఉపయోగించి ప్యాక్ చేసేందుకు సమయం, ఓపికా లేనప్పుడు.. నిమ్మకాయను సగానికి కోసి, ఒక చెక్కతో ముఖాన్నంతటినీ బాగా రుద్ది 15 నిమిషాల పాటు మర్దనా చేసి అలాగే ఉంచుకోవాలి. ఆ తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసినట్లయితే.. ముఖంలో జిడ్డు తొలగిపోయి కాంతివంతంగా, తాజాగా తయారవుతుంది.
 
ఇలా చేయడం వలన నిమ్మరసంలో ఉండే నేచురల్ క్లెన్సర్లు చర్మాన్ని శుభ్రం చేస్తాయి. ద్రాక్ష పండ్ల రసం వలన చర్మానికి మృదుత్వం వస్తుంది. కోడిగుడ్డు వల్ల చర్మం వదులుకాకుండా కాపాడుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్యాక్‌ను పొడి చర్మం గలవారు మాత్రం వాడకూడదు. ఒకవేళ వాడినట్లయితే.. వారి చర్మం మరింత పొడిబారిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

కాంగ్రెస్ పార్టీని చీల్చేందుకు మోడీ సర్కారు కుట్ర : మల్లికార్జున ఖర్గే

దోషి అని తేలితే ఉరి తీయండి.. సోనమ్ సోదరుడు

మహిళలు గౌరవంగా, ఆరోగ్యంగా జీవించాలనేది నా కోరిక : ఉపాస‌న కామినేని కొణిదెల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments