Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలా చేస్తే శరీరంలోని కొవ్వు కరిగిపోవడం ఖాయం...

Webdunia
మంగళవారం, 9 అక్టోబరు 2018 (21:23 IST)
ప్రస్తుతకాలంలో చాలామంది రకరకాల కారణాల వల్ల అధిక బరువు పెరిగి లావుగా తయారవుతున్నారు. సరియైన వ్యాయామం లేకపోవటం, సరియైన పోషకాహారం తగు రీతిలో తీసుకోకపోవటం వలన, దీర్ఘకాలంగా మందులు వాడటం వలన కూడా చాలామంది ఊబకాయులుగా తయారవుతున్నారు. దీనివలన రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను అధికమించాలంటే మన ఆహారంలో తప్పనిసరిగా కొన్ని మార్పులు చేసుకోవాలి. అవి ఏమిటో చూద్దాం.
 
1. ముదురు రంగు, నలుపు వర్ణం గల పదార్థాలలో పోషకాలు అధికంగా ఉంటాయి. కనుక ఈ పదార్థాలను మన ఆహారంలో చేర్చుకోవటం వలన  సన్నగా, నాజుగ్గా తయారవచ్చు.
 
2. బ్లాక్ టీలో ఐసో పవనాల్స్, ఖనిజాలు అధికంగా ఉంటాయి. బ్లాక్ టీ ప్రతిరోజు క్రమం తప్పకుండా తాగడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ఒత్తిడిని కలిగించే హార్మోన్లను నియంత్రించడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఇది శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును కరిగించి సన్నగా ఉండేలా చేస్తుంది. 
 
3. రోజు పడుకునేటప్పుడు ఒక గ్లాసు పాలు క్రమంతప్పకుండా తాగడం వలన శరీరం నాజూగ్గా తయారవుతుంది. 
 
4. ప్రతిరోజు ఉదయం రెండు స్పూన్ల తేనె, ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తీసుకుంటే శరీరానికి మంచి రంగు వస్తుంది. పైత్యము పోయి విరోచనం సాఫీగా అవుతుంది. దీనివలన అధికబరువు కంట్రోల్‌లో ఉంటుంది. 
 
5. బియ్యం, గోధుమలు, జొన్నలు కలిపి చేసిన బ్లాక్ వెనిగర్‌ను వినియోగించడం వల్ల రక్తప్రసరణ అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

తర్వాతి కథనం
Show comments