Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగు, బెల్లం కలిపి రోజుకు రెండు పూటలు తీసుకుంటే?

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (21:42 IST)
పొడి దగ్గు ఇబ్బంది పెడుతుంటే గ్లాసు బెల్లం పానకంలో కొద్దిగా తులసి ఆకులు వేసి రోజుకు మూడుసార్లు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
 
అజీర్తి సమస్యతో బాధపడేవారు భోజనం చేశాక చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది.
 
కాకర ఆకులు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, మూడు మిరియాల గింజలు, చిన్న బెల్లం ముక్క వేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని రోజు రెండుపూటల వారం రోజులు తీసుకుంటే, లేదా గ్లాసు పాలలో పంచదారకి బదులు బెల్లం వేసి రోజు త్రాగినా నెలసరి సమస్యలు ఉండవు.
 
నేయితో బెల్లం వేడిచేసి నొప్పి ఉన్నచోట పట్టు వేస్తే భాధ నివారణ అవుతుంది.
 
ముక్కు కారడంతో బాధపడుతున్న వారికి పెరుగు, బెల్లం కలిపి రోజుకు రెండు పూటలు తింటే తగ్గుతుంది.
 
బెల్లం, నెయ్యి సమపాళ్ళలో కలిపి తింటే వారం రోజులలో మైగ్రిన్ తలనొప్పి తగ్గుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Airtel: ఎయిర్ టెల్ యూజర్లకు నెట్‌వర్క్ అంతరాయం..

Telangana Floods: సిద్దిపేట గౌరారంలో అత్యధిక వర్షపాతం- ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్

వామ్మో, గాలిలో వుండగా విమానం ఇంజిన్‌లో మంటలు, అందులో 273 మంది ప్రయాణికులు (video)

ముంబైలో వినాయకుడి మండపానికి రూ.474 కోట్ల బీమా

బాలికపై లైంగికదాడికి యత్నించిన బాలుడు.. ఎదురు తిరగడంతో కత్తితోపొడిచి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

తర్వాతి కథనం
Show comments