Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలా చేస్తే దగ్గు, జలుబు తగ్గుతుంది

Webdunia
ఆదివారం, 22 మార్చి 2020 (22:14 IST)
జలుబు, దగ్గు సమస్యలు అప్పుడప్పుడూ అందరినీ వేధించే సమస్యలే. వీటిని వదిలించుకోవాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
 
1. మిరియాలు, బెల్లాన్ని కాసింత పరగడపున తీసుకుంటే దగ్గు తగ్గిపోతుంది. 
 
2. జీలకర్ర, కలకండను నమిలి తింటే దగ్గు నయం అవుతుంది. నాలుగు మిరియాలు, దాల్చిన చెక్క నెయ్యిలో వేగించి పొడి చేసి ఓ తమలపాకులో మడిచి తీసుకుంటే దగ్గును దూరం చేసుకోవచ్చు.
 
3. నాలుగు మిరియాలు కాసింత బియ్యాన్ని ఉడికించి తీసుకుంటే దగ్గును నిరోధించవచ్చు.
 
4. పళ్లు తోముకున్న తర్వాత తేనెను చిగుళ్లపై రాసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత కడిగేస్తే దంతాల్లోని క్రిములు నశిస్తాయి. కొబ్బరి నూనెను రోజుకు వీలైనన్ని సార్లు పెదాలకు రాసుకుంటే పొడిబారకుండా ఉంటాయి.  
 
5. తులసీ ఆకులను ఎండబెట్టి పొడి చేసుకుని వేడినీటిలో వేసి కషాయం మాదిరిగా చేసుకుని తాగినా, లేదా టీ ఆకులతో చేర్చితే ఆకలిలేమిని దూరం చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments