ఇలా చేస్తే దగ్గు, జలుబు తగ్గుతుంది

Webdunia
ఆదివారం, 22 మార్చి 2020 (22:14 IST)
జలుబు, దగ్గు సమస్యలు అప్పుడప్పుడూ అందరినీ వేధించే సమస్యలే. వీటిని వదిలించుకోవాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
 
1. మిరియాలు, బెల్లాన్ని కాసింత పరగడపున తీసుకుంటే దగ్గు తగ్గిపోతుంది. 
 
2. జీలకర్ర, కలకండను నమిలి తింటే దగ్గు నయం అవుతుంది. నాలుగు మిరియాలు, దాల్చిన చెక్క నెయ్యిలో వేగించి పొడి చేసి ఓ తమలపాకులో మడిచి తీసుకుంటే దగ్గును దూరం చేసుకోవచ్చు.
 
3. నాలుగు మిరియాలు కాసింత బియ్యాన్ని ఉడికించి తీసుకుంటే దగ్గును నిరోధించవచ్చు.
 
4. పళ్లు తోముకున్న తర్వాత తేనెను చిగుళ్లపై రాసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత కడిగేస్తే దంతాల్లోని క్రిములు నశిస్తాయి. కొబ్బరి నూనెను రోజుకు వీలైనన్ని సార్లు పెదాలకు రాసుకుంటే పొడిబారకుండా ఉంటాయి.  
 
5. తులసీ ఆకులను ఎండబెట్టి పొడి చేసుకుని వేడినీటిలో వేసి కషాయం మాదిరిగా చేసుకుని తాగినా, లేదా టీ ఆకులతో చేర్చితే ఆకలిలేమిని దూరం చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ర్యాంక్ కోసం, ఆ అమ్మాయి తెల్లవారు జామున 3 గంటలకు పడుకుని ఉదయాన్నే 6 గంటలకు లేస్తోందట

వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు భార్య కనిపించడం లేదు...

నన్ను మీరేమి పీకలేరు బత్తాయిలూ, ఇన్‌స్టాగ్రాం వుంటే ఏంది పోతే ఏంది: అన్వేష్ వీడియో

Laddu Issue: టీటీడీ నెయ్యి సరఫరా.. ఏపీ శాసన మండలిలో గందరగోళం

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డికి అస్వస్థత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

promo of Aara of Ustad: ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఆరా ఆఫ్ ఉస్తాద్ ప్రోమో వచ్చేసింది

Hey Balwant review: హే భగవాన్ పేరు మారిన హే బలవంత్ మూవీ రివ్యూ

రష్మిక-విజయ్ వివాహం.. బందోబస్తు కోసం అంతర్జాతీయ భద్రతా సంస్థ

మా పూర్వీకులు భయంకరమైన ఘోరాలకు పాల్పడ్డారు: విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ వ్యాఖ్యలు

'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్ (వీడియో)

తర్వాతి కథనం
Show comments