Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగు అధికంగా తీసుకుంటే ఏమవుతుంది?

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (16:47 IST)
పెరుగు. పాల ఉత్పత్తి అయిన ఈ పెరుగుతో ఆరోగ్య ప్రయోజనాలు వున్నప్పటికీ కొంతమంది కొన్ని సందర్భాల్లో ఈ పెరుగుకి దూరంగా వుండాలి. లేదంటే ఆరోగ్యాన్ని అందించే పెరుగే అనారోగ్యాన్ని కలిగించేదిగా మారుతుంది. అవేమిటో తెలుసుకుందాము.
 
పెరుగును క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల బరువు పెరుగటం వంటి సమస్యలు వస్తాయి.
 
పెరుగులో గెలాక్టోస్ అనే రసాయన సమ్మేళనం వల్ల అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
 
కీళ్ల నొప్పులు ఉన్నవారు పెరుగుకు దూరంగా ఉండాలి
 
పెరుగు అధికంగా తీసుకునేవారిలో ఆహారం నుండి పొందే ఇనుము, జింక్ స్థాయి తగ్గుతుంది
 
ఊబకాయం, కఫ రుగ్మతలు, రక్తస్రావం రుగ్మతలు, ఇన్ఫ్లమేటరీ పరిస్థితులున్నవారు పెరుగు తీసుకోరాదు.
 
పెరుగును రాత్రిపూట ఎప్పుడూ తినకూడదు.
 
దగ్గు- జలుబు సమయంలో, శ్లేష్మం తీవ్రత పెరుగుతుంది కనుక పాల ఉత్పత్తులకు దూరంగా వుండాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

KA Paul: చిన్నవాడైన రామ్మోహన్‌కి ఏవియేషన్‌పై అవగాహన లేదు: కే.ఏ.పాల్

భారత్‌లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల నిలిపివేత!?

India: దేశంలో ఏడువేల యాక్టివ్ కేసులు.. ఏపీ, తెలంగాణల్లో కేసులెన్ని?

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: ఆరుగురు చిత్తూరు వాసులు మృతి

10 నిమిషాలు ఆలస్యమై విమానం ఎక్కలేకపోయింది, బతికి బైటపడింది

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

తర్వాతి కథనం
Show comments