Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట నిద్రపోయే ముందు ఈ పని చేసి చూడండి...

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (21:44 IST)
రాత్రిపూట నిద్రపోయే ముందు తేనెను కలిపిన వేడినీటితో పుక్కిలించుకుంటే దంత సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా బ్యాక్టీరియా నశించి, ఎనామల్ రక్షించబడుతుంది.
 
అలాగే పచ్చిఅరటిపండుతో పేగు వ్యాధులకు, నోటి పూతకు చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పేగుల్లో ఉత్పత్తి అయ్యే ఆమ్లాల ద్వారా ఏర్పడే అల్సర్‌కు చెక్ పెట్టాలంటే అరటిపండు తినాల్సిందేనని వారు చెబుతున్నారు. 
 
అలాగే కిడ్నీ సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవాలంటే బెండకాయ, బార్లీ గింజల గంజిని మూడువేళలా తాగితే సరిపోతుంది. అన్నం తినడానికి అరగంట ముందు అర స్పూన్ ఆలివ్ అయిల్ తీసుకుంటే రక్త నాళాల్లో కొవ్వు శాతం క్రమంగా తగ్గిపోతుంది. 
 
అలాగే నోటి పూతతో ఇబ్బందిపడుతున్న వారు పచ్చి అరటిపండును తీసుకుంటూ వుండాలి. అలాగే కారాన్ని అధికంగా తీసుకోకూడదు. పెరుగు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ అప్పుడప్పుడూ తీసుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

తర్వాతి కథనం
Show comments