Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట నిద్రపోయే ముందు ఈ పని చేసి చూడండి...

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (21:44 IST)
రాత్రిపూట నిద్రపోయే ముందు తేనెను కలిపిన వేడినీటితో పుక్కిలించుకుంటే దంత సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా బ్యాక్టీరియా నశించి, ఎనామల్ రక్షించబడుతుంది.
 
అలాగే పచ్చిఅరటిపండుతో పేగు వ్యాధులకు, నోటి పూతకు చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పేగుల్లో ఉత్పత్తి అయ్యే ఆమ్లాల ద్వారా ఏర్పడే అల్సర్‌కు చెక్ పెట్టాలంటే అరటిపండు తినాల్సిందేనని వారు చెబుతున్నారు. 
 
అలాగే కిడ్నీ సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవాలంటే బెండకాయ, బార్లీ గింజల గంజిని మూడువేళలా తాగితే సరిపోతుంది. అన్నం తినడానికి అరగంట ముందు అర స్పూన్ ఆలివ్ అయిల్ తీసుకుంటే రక్త నాళాల్లో కొవ్వు శాతం క్రమంగా తగ్గిపోతుంది. 
 
అలాగే నోటి పూతతో ఇబ్బందిపడుతున్న వారు పచ్చి అరటిపండును తీసుకుంటూ వుండాలి. అలాగే కారాన్ని అధికంగా తీసుకోకూడదు. పెరుగు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ అప్పుడప్పుడూ తీసుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

తర్వాతి కథనం
Show comments