Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట నిద్రపోయే ముందు ఈ పని చేసి చూడండి...

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (21:44 IST)
రాత్రిపూట నిద్రపోయే ముందు తేనెను కలిపిన వేడినీటితో పుక్కిలించుకుంటే దంత సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా బ్యాక్టీరియా నశించి, ఎనామల్ రక్షించబడుతుంది.
 
అలాగే పచ్చిఅరటిపండుతో పేగు వ్యాధులకు, నోటి పూతకు చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పేగుల్లో ఉత్పత్తి అయ్యే ఆమ్లాల ద్వారా ఏర్పడే అల్సర్‌కు చెక్ పెట్టాలంటే అరటిపండు తినాల్సిందేనని వారు చెబుతున్నారు. 
 
అలాగే కిడ్నీ సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవాలంటే బెండకాయ, బార్లీ గింజల గంజిని మూడువేళలా తాగితే సరిపోతుంది. అన్నం తినడానికి అరగంట ముందు అర స్పూన్ ఆలివ్ అయిల్ తీసుకుంటే రక్త నాళాల్లో కొవ్వు శాతం క్రమంగా తగ్గిపోతుంది. 
 
అలాగే నోటి పూతతో ఇబ్బందిపడుతున్న వారు పచ్చి అరటిపండును తీసుకుంటూ వుండాలి. అలాగే కారాన్ని అధికంగా తీసుకోకూడదు. పెరుగు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ అప్పుడప్పుడూ తీసుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Telangana: నల్గొండ: 12ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడిని మరణశిక్ష

చెంచుగూడెంలో మూడేళ్ల చిన్నారిని ఈడ్చెకెళ్లిన చిరుత!!

నీట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని పరువు హత్య!!

Heavy rains: విజయవాడలో భారీ వర్షాలు- డ్రైనేజీలో పడిపోయిన వ్యక్తి మృతి

ఏపీలో కుండపోత వర్షం - వచ్చే 24 గంటల్లో ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

Samantha: రామ్ చరణ్, కార్తీతో సమంత స్పెషల్ సాంగ్ చేస్తుందా?

తర్వాతి కథనం
Show comments