వేసవికాలంలో చమట పొక్కుల నుండి ఉప‌శ‌మ‌నం ఎలా..?

బియ్యము లేక నూకలు విసిరి పిండిగా చేసి, ఈ మెత్తటి పిండిలో కొద్దిగా నీరు చేర్చి ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్దను వంటికి అంతట పూసి, 3 -4 నిముషాలు ఆగి, సబ్బు వాడకుండా, శుభ్రంగా స్నానము చేయాలి. ఇలా వారానికి 3 సార్లు స్నానము చేస్తే చర్మంపై ఉన్న చమటకాయలు తగ్గి

Webdunia
మంగళవారం, 3 మే 2016 (13:55 IST)
బియ్యము లేక నూకలు విసిరి పిండిగా చేసి, ఈ మెత్తటి పిండిలో కొద్దిగా నీరు చేర్చి ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్దను వంటికి అంతట పూసి, 3 -4 నిముషాలు ఆగి, సబ్బు వాడకుండా, శుభ్రంగా స్నానము చేయాలి. ఇలా వారానికి 3 సార్లు స్నానము చేస్తే చర్మంపై ఉన్న చమటకాయలు తగ్గిపోయి శరీరం నునుపుగా మారుతుంది. ఎండాకాలం చికాకు తొలగిపోయి హాయిగా ఉంటుంది.
 
ఈవిధంగా చేసిన త‌రువాత‌, చర్మంపై మరిన్ని చమటకాయలు రాకుండా ఉండటానికి స్నానం చేసిన తర్వాత మంచి గంధాన్ని అరగదీసి చేతులు, వీపు, మెడ, నడుముకు రాసుకోవాలి. అలాగే స్నానం చేసే ముందు తులసి ఆకులు, తమలపాకులు కలిపి దంచి ఆ మిశ్రమాన్ని ఒళ్ళంతా రుద్దుకొని ఓ గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే చమటకాయల సమస్య నుంచి బయటపడవచ్చు.
 
వేసవిలో ఆకుకూరలు, కాయగూరలు అధికంగా వాడాలి. పండ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, పండ్లరసాలు మేలు చేస్తాయి. అలాగే ఉదయం వేళల్లో ఇడ్లీ, ఉప్మా వంటి తేలిక పదార్ధాలు తీసుకుంటే మంచిది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్‌ను విమర్శించేందుకు ఆయన కుమార్తె కవిత ఉన్నారు : మంత్రి కోమటిరెడ్డి

మహిళలపై వ్యక్తిత్వ దాడికి పాల్పడటం సరికాదు : సీపీ సజ్జనార్

ప్రయత్నాలు విఫలమైనా ప్రార్థనలు ఎన్నిటికీ విఫలం కావు : డీకే శివకుమార్

శాంతి, సామరస్యం ఉన్నచోట రోజూ పండుగే : పవన్ కళ్యాణ్

ఎన్డీయేతో జట్టు కట్టే ప్రసక్తే లేదు : విజయ్ పార్టీ నేత స్పష్టీకరణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

తర్వాతి కథనం
Show comments