నాగజెముడు కాయలు తింటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (20:07 IST)
ఇసుక నేలల్లో పెరిగే ఎడారిమొక్క నాగజెముడు. ఈ మొక్క నిండా ముళ్లతో కూడి వుంటుంది. దీనికి ఎర్రగా కాయలు కాస్తాయి. వీటిలో ఔషధ గుణాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
నాగజెముడు పండ్ల పైతోలును తీసి తినేటపుడు వాటిలోని విత్తనాలను తీసేయాలి.
 
నాగజెముడు పండ్లలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా వున్నందున తెల్లరక్తకణాలు వృద్ధి చెందుతాయి.
 
ఈ పండ్లలో క్యాల్షియం ఎక్కువగా వుంటుంది కనుక ఎముకలకు బలం చేకూరుతుంది.
 
నాగజెముడు పండ్లను తింటే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
 
శరీరంలో చెడుకొవ్వును కరిగించి మంచికొవ్వును పెంచే గుణాలు ఇందులో వున్నాయి.
 
మధుమేహ వ్యాధిగ్రస్తులు నాగజెముడు పండ్లను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
 
కాలేయం ఆరోగ్యం వుండేందుకు నాగజెముడు పండ్లను ఉపయోగిస్తుంటారు.
 
కొంతమందికి వీటిని తింటే తేలికపాటి విరేచనాలు, పొత్తికడుపులో నొప్పి వంటివి రావచ్చు.
 
గమనిక: చిట్కాలను ఆచరించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

తర్వాతి కథనం
Show comments