Webdunia - Bharat's app for daily news and videos

Install App

చింతపండు రసంలో నిమ్మరసం-తేనె కలిపి అలా చేస్తే...?

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (21:41 IST)
చింతపండులో పులుపు ప్రధానంగా వుంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే వివిధ అనారోగ్య సమస్యలకు చింతపండును ఎలా ఔషధంగా వినియోగించుకుని ఆ సమస్యల నుంచి బయటపడవచ్చో తెలుసుకుందాం. 
 
చింతపండుని తగినన్ని వేడి నీటిలో వేసి కొద్దిసేపు నానబెట్టి మిక్సీలో వేసి పేస్టులా చేసి వివిధ వ్యాధులకు ఉపయోగించుకోవచ్చు. ఈ పేస్టులో కొద్దిగా ఉప్పు కలిపి కొండనాలుకపై అంటిస్తే కొండనాలుక వాపు తగ్గి దానివల్ల వచ్చే దగ్గు తగ్గుతుంది. అలాగే ఈ పేస్టులో సగం బెల్లం, పావుభాగం పసుపు పొడి కలిపి నడుముపై పట్టులా వేసి గంటసేపు ఆగి కడిగేస్తే నొప్పి తగ్గుతుంది. అలాగే మోకాళ్ల నొప్పులు, బెణుకు నొప్పులు కూడా తగ్గుతాయి. 
 
చింతపండు పేస్టులో తగినంత నిమ్మరసం, తేనె కలిపి ముఖంపై నల్లటి మచ్చలు, మంగుపై పట్టులా వేసి అర్థగంట తర్వాత కడిగేస్తే బ్లాక్ స్పాట్స్ తగ్గిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బండ్లగూడలో బంగ్లాదేశ్ అమ్మాయిలతో వ్యభిచారం...

Andhra Pradesh liquor scam: అదనపు ఛార్జీషీట్ దాఖలు చేసిన సిట్

Telangana: తెలంగాణలో కుమ్మేసిన వర్షాలు.. రాత్రిపూట భారీ వర్షపాతం- కూలిన భవనాలు (video)

అసీం మునీర్‌ మరో బిన్ లాడెన్ : పెంటగాన్ మాజీ అధికారి రూబిన్

విడాకుల పత్రాలను సమర్పించి ప్రభుత్వ ఉద్యోగాలు.. భారీ స్కామ్ బట్టబయలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments