Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండని మామిడి కాయను తింటే ప్రయోజనం ఏమిటో తెలుసా?

పూర్తిగా పండని మామిడి పండును తినడం వలన శరీరంలో కొత్త కణాలు పుట్టుకొస్తాయి. ఇందులోని విటమిన్ సి ఆహారంలోని ఐరన్‌ను గ్రహించే శక్తిని పెరిగేలా చేస్తుంది. టీ.బీ, రక్తహీనత, కలరా, రక్త విరేచనాలు రాకుండా శరీర

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (10:28 IST)
పూర్తిగా పండని మామిడి పండును తినడం వలన శరీరంలో కొత్త కణాలు పుట్టుకొస్తాయి. ఇందులోని విటమిన్ సి ఆహారంలోని ఐరన్‌ను గ్రహించే శక్తిని పెరిగేలా చేస్తుంది. టీ.బీ, రక్తహీనత, కలరా, రక్త విరేచనాలు రాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే స్కర్వీ వ్యాధిని నిరోధించటంలో కూడా పూర్తిగా పండని మామిడి పండు శక్తివంతంగా పనిచేస్తుంది. 
 
 
 
మామిడి ఆకులను నీటిలో నానబెట్టి ఆ నీటిని ప్రతిరోజు త్రాగడం వలన డయాబెటిస్ వ్యాధిని అరకట్టవచ్చును. స్త్రీలకు సంబంధించిన అనేక సమస్యలకు కూడా ఈ ఆకులు తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. 
 
పోషకాహార లోపంతో బాధపడే చిన్నారుల్లో వచ్చే రేచీకటిని కూడా మామిడి పండు నిరోధిస్తుంది. అలాగే కంట్లోని ఇతర సమస్యలకు కూడా ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. బాగా పండిన మామిడి పండులో విటమిన్ ఏ పుష్కలంగా లబిస్తుంది. దీనివలన జలుబు, సైనసైటిస్ తదితర సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

తర్వాతి కథనం
Show comments