Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండని మామిడి కాయను తింటే ప్రయోజనం ఏమిటో తెలుసా?

పూర్తిగా పండని మామిడి పండును తినడం వలన శరీరంలో కొత్త కణాలు పుట్టుకొస్తాయి. ఇందులోని విటమిన్ సి ఆహారంలోని ఐరన్‌ను గ్రహించే శక్తిని పెరిగేలా చేస్తుంది. టీ.బీ, రక్తహీనత, కలరా, రక్త విరేచనాలు రాకుండా శరీర

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (10:28 IST)
పూర్తిగా పండని మామిడి పండును తినడం వలన శరీరంలో కొత్త కణాలు పుట్టుకొస్తాయి. ఇందులోని విటమిన్ సి ఆహారంలోని ఐరన్‌ను గ్రహించే శక్తిని పెరిగేలా చేస్తుంది. టీ.బీ, రక్తహీనత, కలరా, రక్త విరేచనాలు రాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే స్కర్వీ వ్యాధిని నిరోధించటంలో కూడా పూర్తిగా పండని మామిడి పండు శక్తివంతంగా పనిచేస్తుంది. 
 
 
 
మామిడి ఆకులను నీటిలో నానబెట్టి ఆ నీటిని ప్రతిరోజు త్రాగడం వలన డయాబెటిస్ వ్యాధిని అరకట్టవచ్చును. స్త్రీలకు సంబంధించిన అనేక సమస్యలకు కూడా ఈ ఆకులు తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. 
 
పోషకాహార లోపంతో బాధపడే చిన్నారుల్లో వచ్చే రేచీకటిని కూడా మామిడి పండు నిరోధిస్తుంది. అలాగే కంట్లోని ఇతర సమస్యలకు కూడా ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. బాగా పండిన మామిడి పండులో విటమిన్ ఏ పుష్కలంగా లబిస్తుంది. దీనివలన జలుబు, సైనసైటిస్ తదితర సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments