Webdunia - Bharat's app for daily news and videos

Install App

లో బీపీకి చెక్ పెట్టాలంటే.. ఇలా చేయాల్సిందే..?

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (13:52 IST)
కొందరికి లో-బీపీ ఉంటుంది. ఇలాంటివారి శరీరంలో హైపోటెన్షన్ ఉండడం మూలాన రక్తప్రసరణ వేగాన్ని తగ్గిస్తుంది. దీనినే లో బీపీ అంటారు. లో బీపీని తొలగించుకోవాలనుకుంటే మీరు తీసుకునే ఆహారంలో మార్పులు చేస్తే సరిపోతుందని అంటున్నారు వైద్యులు.
 
1. లో బీపీ ఉన్నవారు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఓ కప్పు చొప్పున బీట్రూట్ రసం తాగితే మార్పు మీరే గమనిస్తారంటున్నారు వైద్యులు. ఇలా ఓ వారం రోజులపాటు బీట్రూట్ రసం సేవిస్తుంటే ఫలితం ఉంటుంది. 
 
2. ప్రతి రోజూ దానిమ్మరసం తీసుకోవడంతో రక్త ప్రసరణను క్రమబద్దీకరించి లో బీపీ సమస్య మటుమాయమవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
3. లో బీపీ బారిన పడినవారు క్రమం తప్పకుండా వారం రోజులపాటు తాజాపండ్లను ఆహారంగా తీసుకుంటుంటే బీపీ క్రమబద్దం కావడంతోపాటు శరీర వ్యవస్థ మొత్తం మారి నూతన శక్తిని పొందుతారు.
 
4. లో బీపీతో బాధపడేవారు నిద్ర కూడా సరైన సమయానికి నిద్రించాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు దరిచేరవు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments