మద్యం బానిసలకు ఇదివ్వాలి, నిద్రలేమితో బాధపడేవారు అది తాగాలి

Webdunia
సోమవారం, 21 అక్టోబరు 2019 (22:30 IST)
కొంతమంది నిద్రలేమితో సతమతమవుతుంటారు. మరికొందరు మద్యం తాగుతూ దానికి బానిసలవుతుంటారు. నిద్రలేమితో బాధపడేవారు ఎలా నిద్రపడుతుందోనని బాధపడుతుంటే మద్యం మత్తులో కొందరు జోగుతుంటారు. నిద్రలేమివారికి నిద్రపట్టాలన్నా, మద్యం మత్తులో జోగేవారిని నిద్ర లేపాలన్నా ఈ క్రింది చిట్కాలు పాటించాలి.
 
1. పాలు, చక్కెర లేని అల్లం టీ తాగితే కడుపు నొప్పి తగ్గిపోతుంది.
 
2. గాయాలపైనున్న సూక్ష్మ క్రిములను నాశనం చేయడానికి ఇంగువ పొడిని చల్లండి.
 
3. దవడ నొప్పికి ఇంగువ దూదిలో చుట్టి నొప్పివున్న చోట ఉంచండి. ఉపశమనం కలుగుతుంది.
 
4. చలి జ్వరంలో కీరకాయ తిని మజ్జిగ సేవించండి. ఉపశమనం కలుగుతుంది. 
 
5. మద్యం తాగి మత్తులో జోగుతుంటే అలాంటి వారికి కీరకాయ ఇస్తే మత్తు దిగుతుంది.
 
**నిద్రలేమితో బాధపడుతుంటే అధిక మొత్తంలో పెరుగు తినండి లేదా ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల తేనె కలుపుకుని సేవిస్తే లాభదాయకంగావుంటుందని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఈ-ఫార్ములా కేసు : అరెస్టు చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదు .. కేటీఆర్

భారత్- చైనా చేతులు కలిపితే అంతే సంగతులు.. అమెరికా కొత్త తలనొప్పి.. ఏంటది?

గవర్నర్లకు గడువు విధించేలా రాజ్యాంగ సవరణ తెచ్చేవరకు పోరాటం : సీఎం స్టాలిన్

వివాహేతర సంబంధం.. భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన వ్యక్తికి మరణ శిక్ష

Bhuvaneswari: నారా లోకేష్‌ను అభినందించిన భువనేశ్వరి.. ప్రభుత్వ విద్య అదుర్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments