Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం బానిసలకు ఇదివ్వాలి, నిద్రలేమితో బాధపడేవారు అది తాగాలి

Webdunia
సోమవారం, 21 అక్టోబరు 2019 (22:30 IST)
కొంతమంది నిద్రలేమితో సతమతమవుతుంటారు. మరికొందరు మద్యం తాగుతూ దానికి బానిసలవుతుంటారు. నిద్రలేమితో బాధపడేవారు ఎలా నిద్రపడుతుందోనని బాధపడుతుంటే మద్యం మత్తులో కొందరు జోగుతుంటారు. నిద్రలేమివారికి నిద్రపట్టాలన్నా, మద్యం మత్తులో జోగేవారిని నిద్ర లేపాలన్నా ఈ క్రింది చిట్కాలు పాటించాలి.
 
1. పాలు, చక్కెర లేని అల్లం టీ తాగితే కడుపు నొప్పి తగ్గిపోతుంది.
 
2. గాయాలపైనున్న సూక్ష్మ క్రిములను నాశనం చేయడానికి ఇంగువ పొడిని చల్లండి.
 
3. దవడ నొప్పికి ఇంగువ దూదిలో చుట్టి నొప్పివున్న చోట ఉంచండి. ఉపశమనం కలుగుతుంది.
 
4. చలి జ్వరంలో కీరకాయ తిని మజ్జిగ సేవించండి. ఉపశమనం కలుగుతుంది. 
 
5. మద్యం తాగి మత్తులో జోగుతుంటే అలాంటి వారికి కీరకాయ ఇస్తే మత్తు దిగుతుంది.
 
**నిద్రలేమితో బాధపడుతుంటే అధిక మొత్తంలో పెరుగు తినండి లేదా ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల తేనె కలుపుకుని సేవిస్తే లాభదాయకంగావుంటుందని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments