Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడికాయలు వచ్చేశాయ్... తొక్కు తీసిన మామిడి పండ్లు తింటే ఏమవుతుంది?

Webdunia
సోమవారం, 6 మే 2019 (13:01 IST)
మామిడి పండ్ల కాలం వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా మామిడికాయలు కనబడుతున్నాయి. ఐతే తొక్కులేని మామిడి పండ్లను తినడం వల్ల ఒబిసిటీని నిరోధించవచ్చని అంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన వైద్యులు. బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లను తినడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని వారు నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. 
 
మామిడి పండు పైనున్న తోలు (తొక్క)ను మాత్రం పక్కన బెట్టి కేవలం లోపల ఉన్న గుజ్జును మాత్రం తింటే తప్పకుండా బరువు తగ్గుతారని ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. 
 
మామిడి పండు తోలులో కాంపౌండ్లు అధికంగా ఉండటం ద్వారా తొక్కతో తీసుకోవడం మంచిది కాదంటున్నారు. అదే తోలు తీసేసిన మామిడిలో శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించే ప్రోటీన్లు అత్యధికంగా ఉంటాయని వారు చెపుతున్నారు. అందువల్ల తోలు లేని మామిడి పండు ఊబకాయం తగ్గేందుకు ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

తర్వాతి కథనం
Show comments