Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు దానిమ్మ రసాన్ని తీసుకుంటే?

Webdunia
మంగళవారం, 29 అక్టోబరు 2019 (21:25 IST)
వర్షాకాలంలో వచ్చే కాళ్ళ పగుళ్లు, దురదలను అడ్డుకోవాలంటే పసుపు పొడితో తేనెను కలిపి పేస్ట్‌లా తయారు చేసి పూస్తే ఉపశమనం లభిస్తుంది. నిద్రలేమితో బాధపడేవారు ఒక గ్లాసు నీటిలో రెండు స్పూన్ల తేనెను చేర్చి తాగితే బాగా నిద్రపడుతుంది.  
 
రోజూ సపోటా జ్యూస్ తాగుతూ వస్తే శిరోజాలు నిగనిగలాడుతాయి. జుట్టు రాలడం వంటి సమస్యలను అడ్డుకోవచ్చు. మజ్జిగలో అల్లం, కొత్తిమీర తరుగుల్ని చేర్చి తాగితే బాగా ఆకలి అవుతుంది. ఉసిరికాయ రసంలో తేనెను కలిపి తీసుకుంటే హై బీపీని నియంత్రించవచ్చు.  
 
దానిమ్మ రసాన్ని 40 రోజుల పాటు సేవిస్తే మహిళలు నెలసరి సమస్యలను దూరం చేసుకోవచ్చు. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. ఖర్జూరం పండ్లు, ఒక కప్పు పాలు రోజూ తీసుకుంటూ నడుము నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Lunar eclipse: 2025లో సంపూర్ణ చంద్రగ్రహణం- 2018 జూలై 27 తర్వాత భారత్‌లో కనిపించే?

అమిటీ యూనివర్సిటీలో లా స్టూడెంట్‌కు 60 చెంపదెబ్బలు- వీడియో వైరల్

జగన్‌పై ఫైర్ అయిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి

Andhra Pradesh: గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు.. డ్యాన్స్ చేయొద్దన్నా వినలేదు.. చివరికి?

Noida: స్నేహితుడిపై ప్రతీకారం కోసం పోలీసులకు ఫోన్ చేశాడట..ముంబైలో భయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిష్కింధపురి కోసం రెండు కోట్లతో సెట్, రేడియో వాయిస్ చుట్టూ జరిగే కథ : సాహు గారపాటి

Naresh: నాగ చైతన్య క్లాప్ తో నరేష్65 చిత్రం పూజా కార్యక్రమాలు

సైమా అవార్డ్స్ చిత్రం కల్కి, నటుడు అల్లు అర్జున్, క్రిటిక్స్ తేజ సజ్జా, సుకుమార్, ప్రశాంత్ వర్మ

Karthik: పురాణాల కథకు కల్పితమే మిరాయ్, కార్వాన్ లేకుండా షూట్ చేశాం : కార్తీక్ ఘట్టమనేని

రూ.9 కోట్ల బ‌డ్జెట్‌కు రూ.24.5 కోట్లు సాధించిన‌ కమిటీ కుర్రోళ్లు కు రెండు సైమా అవార్డులు

తర్వాతి కథనం
Show comments