శరీరంలో రక్తం వృద్ధి చెందాలంటే ఏం చేయాలి?

ప్రస్తుతం చాలామంది రక్తహీనతను ఎదుర్కొంటున్నారు. తినే ఆహారంలో సరైన జాగ్రత్తలు లేకపోవడంతో రక్తహీనతను ఎదుర్కొంటున్నారు. ప్రతి వెయ్యిమందిలో 50 మందికి పైగా రక్తహీనతను ఎదుర్కొంటున్నారని వైద్యులే చెబుతున్నారు. అయితే రక్తహీనత నుంచి బయటపడాలంటే ఇలా చేయాలి.

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2017 (15:28 IST)
ప్రస్తుతం చాలామంది రక్తహీనతను ఎదుర్కొంటున్నారు. తినే ఆహారంలో సరైన జాగ్రత్తలు లేకపోవడంతో రక్తహీనతను ఎదుర్కొంటున్నారు. ప్రతి వెయ్యిమందిలో 50 మందికి పైగా రక్తహీనతను ఎదుర్కొంటున్నారని వైద్యులే చెబుతున్నారు. అయితే రక్తహీనత నుంచి బయటపడాలంటే ఇలా చేయాలి.
 
చిలకడ దుంపల్ని మెత్తగా ఉడికించి తినాలి. అలాగే నేరేడుపండ్ల రసం ప్రతిరోజూ రాత్రిపూట తాగితే రక్తవృద్ధి కలగడమేకాక శుద్ది కూడా అవుతుందట. సపోటా పండ్లు ప్రతిరోజూ క్రమంతప్పకుండా తిన్నా, టమోటాలను గింజ లేకుండా తీసి ఆ రసాన్ని ఉదయం పూట తాగితే రక్తవృద్ధికి కారకం అవుతుందట. 
 
అంతేకాదు ద్రాక్షకు రక్తాన్ని శుభ్రపరిచే గుణం వుంది. ప్రతిరోజూ ఒక ఆపిల్ పండు తిన్నా రక్తం వృద్ధి చెంది శరీరానికి మంచి బలం చేకూర్చుతుందట. ఇలా తు.చ తప్పకుండా పాటిస్తే ఖచ్చితంగా ఆరోగ్యవంతులవుతారని వైద్యులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బుక్ చేసిన టిక్కెట్ 48 గంటల్లో రద్దు చేస్తే అదనపు చార్జీలు అక్కర్లేదు

వీడియో గేమ్స్ చూడొద్దని మందలించిన తల్లిదండ్రులు.. బాలుడి ఆత్మహత్య

హైదరాబాద్‌లో మహాత్మా గాంధీ విగ్రహ ఖర్చు రూ.5 వేల కోట్లా?

డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో జవాబుదారీతనం పెంచేందుకు నిబంధనలు కఠినతరం : అశ్విని వైష్ణవ్

Godman: ఏడేళ్ల బాలికను ఒడిలో పెట్టుకుని ముద్దు పెట్టాడు.. దొంగ బాబా అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాంచరణ్ 'పెద్ది' చిత్రం .. రెండో సింగిల్ రిలీజ్ తేదీ ఖరారు

AAFA: రాజకీయ పార్టీ తరహాలో రాయలసీమ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ !

Ramcharan: పెద్ది నుంచి రెండో సాంగ్.. రయ్ రయ్ రారా. రాబోతోంది

Nitesh Tiwari: నితేష్ తివారీ.. రామాయణం మొదటి కట్ కు లాస్ ఏంజిల్స్‌లో ప్రశంస

Mamita Baiju : ప్రదీప్ రంగనాథన్ అంటే ఎగతాళి, కానీ ఇప్పుడు...

తర్వాతి కథనం
Show comments