మనం తీసుకుని ఆహారం పద్ధతులను అనుసరించి ఆరోగ్యం వుంటుంది. కొన్నిరకాల పదార్థాలను తీసుకుంటే మేలు కలిగితే మరికొన్ని మోతాదుకి మించి తీసుకుంటే దుష్ర్పభావాలు చోటుచేసుకుంటాయి. అవేంటో ఒకసారి చూద్దాం.
1. చింతపండు అధికంగా తినే వారికి తలవెంట్రుకలు నెరసిపోతాయి. వయస్సు అధికముగా కనిపిస్తుంది, శరీరము లావై బుద్ధి కూడా మందగిస్తుంది. కాబట్టి చింతపండు వాడకాన్ని తగు రీతిలో వుండేట్లు చూసుకోవాలి.