Webdunia - Bharat's app for daily news and videos

Install App

చింతపండు అధికంగా తీసుకునేవారి ఆరోగ్యం ఎలా వుంటుంది?

Webdunia
గురువారం, 26 సెప్టెంబరు 2019 (21:20 IST)
మనం తీసుకుని ఆహారం పద్ధతులను అనుసరించి ఆరోగ్యం వుంటుంది. కొన్నిరకాల పదార్థాలను తీసుకుంటే మేలు కలిగితే మరికొన్ని మోతాదుకి మించి తీసుకుంటే దుష్ర్పభావాలు చోటుచేసుకుంటాయి. అవేంటో ఒకసారి చూద్దాం.
 
1. చింతపండు అధికంగా తినే వారికి తలవెంట్రుకలు నెరసిపోతాయి. వయస్సు అధికముగా కనిపిస్తుంది, శరీరము లావై బుద్ధి కూడా మందగిస్తుంది. కాబట్టి చింతపండు వాడకాన్ని తగు రీతిలో వుండేట్లు చూసుకోవాలి.
 
2. ఆవాలు దురద, శరీర నీరసాన్ని తొలగిస్తుంది.
 
3. కొత్తిమీర శరీరము క్రమపద్ధతిలో వుండేందుకు తోడ్పడుతుంది.
 
4. వేరుసెనగ పప్పుతో బెల్లం కలిపి తింటే శరీరానికి శక్తి వస్తుంది. 
 
5. రక్తమును శుభ్రము చేసేందుకు, ఉత్సాహమును కలిగించేందుకు పసుపు ఎంతో చక్కగా పనిచేస్తుంది.
 
6. దగ్గు, జలుబు తరిమికొట్టాలంటే మిరియాలు ఉపయోగపడుతాయి. ఇవి గుండెకి చాలా మంచిది. గుండె నొప్పి రాకుండా కాపాడుతాయి.
 
7. అల్లం మన శరీరంలోని జీర్ణాశయాన్ని శుభ్రం చేయడంలో, తల్లి పాలను శుభ్రం చేసే శక్తి కలిగి వుంటుంది.
 
8. నువ్వులు శరీరంలోని ఎముకలకు శక్తిని ఇవ్వగల సామర్థ్యము కలిగి వుంటాయి. తల వెంట్రుకలకు ఇవి చాలా మంచిది. షుగర్ వ్యాధికి కూడా మంచి మందులా పనిచేస్తుంది.
 
9. జీలకర్ర శరీరం మొత్తాన్ని శుభ్రపరచే గుణము కలిగి వున్నది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments