Webdunia - Bharat's app for daily news and videos

Install App

చలిగా వుందని వేడి నీళ్ళతో స్నానం చేస్తున్నారా?

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (16:28 IST)
చాలామంది శీతాకాలంలో చలిగావుందని వేడి నీళ్ళతో స్నానం చేస్తుంటారు. స్నానం చేసే సమయంలో హాయిగానే ఉంటుంది. కానీ, ఆ తర్వాత చర్మం పొడిబారిపోతుంది. అందుకే చలికాలంలో గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం ఎంతో మందిని ఆరోగ్యం నిపుణులు అభిప్రాయడుతున్నారు. 
 
అలాగే, చలికాలంలో దాహంగా లేకపోయినా సరే కొద్దికొద్దిగా నీరు తాగుతుండాలని సూచన చేస్తున్నారు. వీటితో పాటు సీజన్‌లో లభించే పండ్లను తీసుకుంటే సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండొచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
 
అలాగే, ముఖం బాగా పొడిబారిపోయిన పక్షంలో తేనె, కాగబెట్టిన పచ్చిపాలను మిశ్రమంగా చేసిన దాన్ని ముఖానికి రాసుకుని నెమ్మదిగా మర్దన చేయాలని, అలా 20 నిమిషాల పాటు అలానే ఉంచి తర్వాత చల్లని నీటితో శుభ్ర పరుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments