చలిగా వుందని వేడి నీళ్ళతో స్నానం చేస్తున్నారా?

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (16:28 IST)
చాలామంది శీతాకాలంలో చలిగావుందని వేడి నీళ్ళతో స్నానం చేస్తుంటారు. స్నానం చేసే సమయంలో హాయిగానే ఉంటుంది. కానీ, ఆ తర్వాత చర్మం పొడిబారిపోతుంది. అందుకే చలికాలంలో గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం ఎంతో మందిని ఆరోగ్యం నిపుణులు అభిప్రాయడుతున్నారు. 
 
అలాగే, చలికాలంలో దాహంగా లేకపోయినా సరే కొద్దికొద్దిగా నీరు తాగుతుండాలని సూచన చేస్తున్నారు. వీటితో పాటు సీజన్‌లో లభించే పండ్లను తీసుకుంటే సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండొచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
 
అలాగే, ముఖం బాగా పొడిబారిపోయిన పక్షంలో తేనె, కాగబెట్టిన పచ్చిపాలను మిశ్రమంగా చేసిన దాన్ని ముఖానికి రాసుకుని నెమ్మదిగా మర్దన చేయాలని, అలా 20 నిమిషాల పాటు అలానే ఉంచి తర్వాత చల్లని నీటితో శుభ్ర పరుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

యూట్యూబర్ అన్వేష్‌పై ఫైర్ అయిన విదేశీ మహిళ - అతడిని భారత్‌కు పట్టుకొస్తా

బిచ్చగాడు కాదు.. లక్షాధీశుడు... యాచకుడి మృతదేహం వద్ద రూ.లక్షల్లో నగదు

కృష్ణా జిల్లాలో కలకలం.. కొడాలి నానిపై కేసు పెట్టిన టీడీపీ నేత కిడ్నాప్

ONGC: కోనసీమ జిల్లా... ఓఎన్‌జీసీ బావిలో తగ్గని మంటలు.. నాలుగో రోజు కూడా?

కుమారుడు హఠాన్మరణం... సంపాదనలో 75 శాతం పేదలకు : వేదాంత చైర్మన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shobhita Dhulipala: చీకటిలో ... చీకటి రహస్యాలను వెలికితీసే శోభిత ధూళిపాల

Naveen Polishetty: పండగకు .వినోదాన్ని పంచే అల్లుడు వస్తున్నాడు : నవీన్ పోలిశెట్టి

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్- ఆన్‌లైన్‌లో కరాటే టు సామురాయ్ కొత్త వీడియో

విజయ్ 'జన నాయగన్' మూవీ రిలీజ్ వాయిదా

Maruthi: రాజా సాబ్ కు మొదటి రోజు వంద కోట్లకు పైగా వస్తాయని ఆశిస్తున్నాం - టీజీ విశ్వప్రసాద్

తర్వాతి కథనం
Show comments