పావులీటరు నీళ్లల్లో మూడు యూకలిప్టస్ ఆకులు వేసి....

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (20:50 IST)
సాధారణంగా సీజన్ మారగానే ముఖ్యంగా జలుబు ఎక్కువ ఇబ్బందిపెడుతుంది. దీనిని అశ్రద్ద చేయడం వలన జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కోసారి ఎన్ని మందులు వాడినా జలుబు త్గగకుండా వేదిస్తూ ఉంటుంది. మందులు కన్నా కూడా కొన్ని చిట్కాల ద్వారా జలుబును తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలేమిటో చూద్దాం.
 
1. జలుబును తగ్గించడంలో తులసి ఒక మంచి ఔషదంలా పని చేస్తుంది. గుప్పెడు తులసి ఆకులు, చిటికెడు రాళ్ల ఉప్పు కలిపి నమిలి ఆ రసాన్ని మింగడం వల్ల జలుబుని తగ్గించుకోవచ్చు. అలాగే తులసి టీ తాగినా జలుబు తగ్గుతుంది.
 
2. రెండు కప్పుల నీటిలో చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్క వేసి బాగా మరిగించి ఆ తరువాత ఆ నీటిని వడగట్టి, దీనికి కొద్దిగా తేనె కలిపి తాగితే జలుబు తగ్గుతుంది.
 
3. వేడి పాలల్లో చిటికెడు పసుపు వేసుకుని తాగితే త్వరితగతిన జలుబును పోగొట్టుకోవచ్చు. ముఖ్యంగా రాత్రి పడుకోబోయే సమయంలో గోరువెచ్చని పాలు తాగడం వలన జలుబు అంతగా బాదించదు.
 
4. పావులీటరు నీళ్లల్లో మూడు యూకలిప్టస్ ఆకులు వేసి కాసేపు మరిగించి వరుసగా నాలుగు రోజులు తాగడం వలన జలుబు తగ్గుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments