కరివేపాకును వేడినీటిలో మరిగించుకుని తీసుకుంటే..?

Webdunia
శనివారం, 6 అక్టోబరు 2018 (10:57 IST)
కరివేపాకు లేని వంటకం ఉండదు. కరివేపాకులోని విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కరివేపాకును నీటిలో మరిగించి పిల్లలకు తాపిస్తే ఆరోగ్యంగా ఉంటారు. దాంతో వెంట్రుక సమస్యలు తొలగిపోయి జుట్టు మృదువుగా మారుతుంది. కరివేపాకుని వేడినీటిలో మరిగించుకుని అందులో కొద్దిగా చక్కెర, అల్లం వేసుకుని తీసుకుని తీసుకుంటే నిద్రలేమి సమస్యలు తొలగిపోతాయి.
   
 
అలానే వేపాకులను పేస్ట్‌లా చేసుకుని అందులో పసుపు, సున్నిపిండి కలుపుకుని ముఖానికి రాసుకుంటే మెుటిమలు తొలగిపోతాయి. అలాకాకుంటే వెల్లుల్లి పేస్ట్‌లా తయారుచేసుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకున్నా మంచి ఫలితం లభిస్తుంది. అలర్జీలు ఎక్కువగా ఉన్నప్పుడు నువ్వులు, పెసరపప్పును మెత్తగా రుబ్బుకుని ఆ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుంటే అలర్జీలు తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తల్లి అంజనా దేవి పుట్టినరోజు.. జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్ కల్యాణ్

అమరావతిలో దేశంలోనే తొలి ఏఐ విశ్వవిద్యాలయం.. ఫిబ్రవరి 19న ప్రారంభం

మేడారం ఉత్సవంలో నీటి లభ్యతను, రిటైల్ సాధికారతను కల్పిస్తున్న కోకా-కోలా ఇండియా

వైఎస్ జగన్‌ను ఏకిపారేసిన షర్మిల- అధికారం కోసమే జగన్ మరో పాదయాత్ర

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను చుట్టేసిన సీతాకోకచిలుకలు, ఆయనలో ఆ పవర్ వుందట...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SriRam: ది మేజ్‌ నుంచి శ్రీరామ్‌ ఫస్ట్‌లుక్‌ అండ్‌ గ్లింప్స్‌

కొచ్చిలో ఒకొరగజ్జ ప్రచారాన్ని భగ్నం చేయడానికి వారే బాధ్యులు!

సీతా పయనం నుంచి పయనమే..మెలోడియస్, రొమాంటిక్ పాట విడుదల

ఓం శాంతి శాంతి శాంతిః రీమేక్ కనుక తరుణ్ చేయన్నాడు : సృజన్‌ యరబోలు

NTR: ఎన్‌టీఆర్ కు రక్ష‌ణ క‌ల్పించిన ఢిల్లీ హైకోర్టు

తర్వాతి కథనం
Show comments