ఎక్కిళ్ళు ఆగకుండా వస్తుంటే.. ఏం చేయాలి... ఆరోగ్య చిట్కాలు

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (15:05 IST)
ఎక్కిళ్ళు ఆగకుండా వస్తుంటే కొంచెం పంచదార నోట్లో వేసుకుంటే సరిపోతుంది. అలాగే సబ్జా గింజలను వేడినీటిలో నానబెట్టి పాలలో కలిపి మధ్యాహ్నం పూట త్రాగితే శరీరం లోని అధిక వేడి తగ్గుతుంది.
 
ఇంకా వెల్లుల్లి వాడటం వలన రక్తంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తపోటు అదుపులో వుంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
 
ఉదయం బ్రెష్ చేసుకొనేటప్పుడు బ్రెష్ పై కొంచెం నిమ్మరసం పిండుకొని బ్రెష్ చేస్తే దంతాలు తెల్లగా మెరుస్తాయి.
 
ధనియాలు నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఉంటే నోటి దుర్వాసన తగ్గిపోతుంది.
 
శరీరంపై ఎక్కడైనా కాలినప్పుడు ఆ ప్రదేశంలో తేనె రాస్తే బొబ్బలు ఏర్పడకుండా ఉంటాయి.
 
ఒక కప్పు నీటిలో రెండు స్పూన్ల తేనే కలుపుకొని పడుకోబోయే ముందు త్రాగితే మంచి నిద్ర పడుతుంది.
 
మూత్రపిండాల సమస్య ఉన్న వారు అరటిపళ్ళు తినకపోవడం మంచిది.
 
ఎక్సిమా వంటి చర్మ వ్యాధులు నివారణకు ఖర్జురా పండ్ల రసం బాగా పనిచేస్తుంది.
 
కారాన్ని అధికం గా వాడితే జీర్ణాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ. 399 కూపన్ కొంటే బీఎండబ్ల్యు కారు, తిరుమల ఆలయం ముందే లక్కీ డ్రా అంటూ టోకరా

బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ - బ్రిటిషర్ల కంటే ప్రమాదం : సీఎం రేవంత్ రెడ్డి

మా మంత్రులను బద్నాం చేస్తే సహించను... వార్తలు రాసేముందు వివరణ అడగండి : సీఎం రేవంత్

ఇంగిత జ్ఞానం లేని జగన్... ప్రజలు గుణపాఠం నేర్పినా బుద్ధి మారలేదు : సీఎం సీబీఎన్

అమృత్ భారత్ రైళ్లలో ఆర్ఏసీ రద్దు.. ఇక కేవలం బెర్తులు మాత్రమే కేటాయింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్‌లో మతపరమైన వివక్ష ఉందా? రెహ్మాన్‌ను నిలదీసిన కంగనా రనౌత్

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మన శంకరవరప్రసాద్ గారు

భారత్ నాకు స్ఫూర్తి - నా దేశం నా గురువు - నా ఇల్లు కూడా : ఏఆర్ రెహ్మాన్

Ramcharan: ఫైర్ మీదున్నా.. తర్వాతి సవాల్‌కు సిద్ధం అంటున్న రామ్ చరణ్

వార్నీ... ఆ చిత్రంపై మోహన్ బాబు ఏమీ మాట్లాడకపోయినా బిగ్ న్యూసేనా?

తర్వాతి కథనం
Show comments