Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిరియాలను నేతిలో వేయించుకుని పొడిచేసి తీసుకుంటే ఫలితం ఏమిటి..?

నేతితో మిరియాలను వేయించుకుని పొడి చేసుకుని తింటే గొంతు బాధలు తగ్గుతాయి. తీవ్రమైన జలుబుకు, దగ్గుకు మిరియాల చారుకి మించిన గొప్ప వైద్యం లేదు. గొంతు నొప్పికి మిరియాల వైద్యం ఉపకరిస్తుంది. ఉప్పుతో పాటు వామును కూడా మిరియాలలో కలిపి పొడి చేసుకుని తీసుకుంటే గొ

Webdunia
శుక్రవారం, 20 మే 2016 (19:31 IST)
నేతితో మిరియాలను వేయించుకుని పొడి చేసుకుని తింటే గొంతు బాధలు తగ్గుతాయి. తీవ్రమైన జలుబుకు, దగ్గుకు మిరియాల చారుకి మించిన గొప్ప వైద్యం లేదు. గొంతు నొప్పికి మిరియాల వైద్యం ఉపకరిస్తుంది. ఉప్పుతో పాటు వామును కూడా మిరియాలలో కలిపి పొడి చేసుకుని తీసుకుంటే గొంతులో వచ్చే బాధ తగ్గిపోతుంది.
 
మిరియాలు, వెల్లుల్లిని నీటిలో వేసి బాగా ఉడికించుకుని ఆ నీటిలో తేనె కలుపుకుని, అప్పుడప్పుడు తాగుతుంటే వేడి తగ్గుతుంది. అజీర్ణ వ్యాధితో బాధపడేవారికి కూడా మిరియాలు ఎంతో మేలు చేస్తాయి. మూత సంబంధ వ్యాధులు గలవారికి మిరియాలు గొప్ప ఔషధం. 
 
తినే పదార్థాలపై మిరియాల పొడిని చల్లుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యము కలుగుతుంది. మతిభ్రమ, మూర్చ, హిస్టీరియా లాంటి వ్యాధులు వున్నవారు మిరియాల ఘాటును పీల్చితే ఎంతో మంచిది. మిరియాల పొడి, ఉప్పు పొడి సమంగా కలిపి, ఆ పొడిని కొండ నాలుకకు బాగా అద్దుకుంటే  కొండనాలుక తగ్గి, విపరీతంగా వచ్చే దగ్గు నివారణ అవుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments