Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా.. అయితే, చెంచా బ్రాందీతో చెక్ పెట్టండి?

Webdunia
గురువారం, 5 మే 2016 (09:08 IST)
చాలా మందికి చిగుళ్ళ నుంచి రక్తం వస్తూ ఉంటుంది. దీనివల్ల నోటి నుంచి దుర్వాసన కూడా వస్తుంటుంది. దీంతో నలుగురిలోకి వెళ్లాలంటే సిగ్గుపడుతుంటారు. ఈ రక్తస్రావ సమస్యకు ఇంట్లోనే చెక్ పెట్టొచ్చు. 
 
చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవుతుంటే ఒక లీటరు గోరువెచ్చటి నీటిలో ఒక చెంచా బ్రాందీ, రెండు చుక్కల లెమన్ ఆయిల్, ఒక చుక్క లెవెండర్ ఆయిల్, ఒక చుక్క యూకలిప్టస్ నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని నోట్లో వేసుకుని పుక్కలించాలి. ఇలా రోజంతా చేసినట్టయితే రక్తస్రావానికి చెక్ పెట్టొచ్చు. 
 
అలాగే, దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే, వాటికి సరైన పోషక పదార్థాలు అందివ్వకపోతే దంత సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల దంతాలకు ఎలాంటి హాని కలుగకుండా ఇంట్లోనే చిన్నపాటి చిట్కాలతో జాగ్రత్తగా పరిరక్షించుకోవాలని సలహా ఇస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Air India: అహ్మదాబాద్-లండన్ విమానం రద్దు.. ఏమైందంటే?

అప్పు తీర్చలేదని మహిళను కొడతారా? తాట తీస్తాం: చంద్రబాబు సీరియస్ (video)

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

తర్వాతి కథనం
Show comments