Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా.. అయితే, చెంచా బ్రాందీతో చెక్ పెట్టండి?

Webdunia
గురువారం, 5 మే 2016 (09:08 IST)
చాలా మందికి చిగుళ్ళ నుంచి రక్తం వస్తూ ఉంటుంది. దీనివల్ల నోటి నుంచి దుర్వాసన కూడా వస్తుంటుంది. దీంతో నలుగురిలోకి వెళ్లాలంటే సిగ్గుపడుతుంటారు. ఈ రక్తస్రావ సమస్యకు ఇంట్లోనే చెక్ పెట్టొచ్చు. 
 
చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవుతుంటే ఒక లీటరు గోరువెచ్చటి నీటిలో ఒక చెంచా బ్రాందీ, రెండు చుక్కల లెమన్ ఆయిల్, ఒక చుక్క లెవెండర్ ఆయిల్, ఒక చుక్క యూకలిప్టస్ నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని నోట్లో వేసుకుని పుక్కలించాలి. ఇలా రోజంతా చేసినట్టయితే రక్తస్రావానికి చెక్ పెట్టొచ్చు. 
 
అలాగే, దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే, వాటికి సరైన పోషక పదార్థాలు అందివ్వకపోతే దంత సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల దంతాలకు ఎలాంటి హాని కలుగకుండా ఇంట్లోనే చిన్నపాటి చిట్కాలతో జాగ్రత్తగా పరిరక్షించుకోవాలని సలహా ఇస్తున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments