Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండ్ల రసం కంటే పండ్లు ఆరగించడమే బెస్ట్...

Webdunia
బుధవారం, 4 మే 2016 (16:46 IST)
సన్నని నాజూకు శరీరం కోసం కొన్ని చిట్కాలు...

ప్రతి రోజూ ఎనిమిది గ్లాసుల నీటిని సేవించాలి. టీ, కాఫీ, జ్యూస్‌లలో చక్కెర శాతాన్ని తగ్గించుకోవాలి. మనం తాగే నీరు శరీర బరువును నియంత్రిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ క్రమం తప్పకుండా నీరు సేవిస్తుండాలి.
 
ప్రతి రోజు నడకను అలవాటు చేసుకోవాలి. ఇంటి బయట, షాపింగ్‌కు వెళ్ళాలన్నా నడిచే వెళ్ళాలి. రోజుకు కనీసం 45 నిమిషాలు నడవాలి. దీంతో శరీరంలోని క్యాలరీలు ఖర్చు అతాయి. వీలైనంత ఎక్కువగా సలాడ్‌లు తీసుకోవాలి. అలాగే ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలుండేలా చూసుకోవాలి. సొరకాయ, టమోటాలు ఆహారంగా తీసుకుంటే మంచిదని వైద్యులు అంటున్నారు.
 
ఆకలి వేసినప్పుడే తినాలి. ఆకలి లేనప్పుడు బలవంతంగా తినకూడదు. ఫాస్ట్‌ఫుడ్‌ను తీసుకోవడం మానుకోవాలి. వీలైనంతమేరకు వీటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. పండ్ల రసం తాగాలనిపిస్తే పండ్ల రసంకన్నా పండ్లను తినాలి. పండ్ల రసం తాగేకన్నా పండ్లు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రకృతి పరంగా లభించే కూరగాయలన్నీ సమయానుసారం ఆహారంలో ఉండేలా చూసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా రాత్రిపూట కేవలం కూరగాయలతో చేసిన సలాడ్, మొలకెత్తిన గింజలనే ఆహారంగా తీసుకుంటే మంచిది. 

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

తర్వాతి కథనం
Show comments