Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలలో నెయ్యి వేసుకుని తీసుకుంటే?

ఆయుర్వేదం ప్రకారం మలబద్దకం వాత సంబంద వ్యాధి. ఈ వ్యాధి మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ లేకపోవడం వలన వస్తుంది. అంతేకాకుండా వ్యాయామం చేయకపోయినా, థైరాయిడ్, డయాబెటిసి వంటి సమస్యులున్న వారికి మలబద్దకం వస్తుంటుంద

Webdunia
గురువారం, 20 సెప్టెంబరు 2018 (11:20 IST)
ఆయుర్వేదం ప్రకారం మలబద్దకం వాత సంబంద వ్యాధి. ఈ వ్యాధి మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ లేకపోవడం వలన వస్తుంది. అంతేకాకుండా వ్యాయామం చేయకపోయినా, థైరాయిడ్, డయాబెటిసి వంటి సమస్యులున్న వారికి మలబద్దకం వస్తుంటుంది. ఇటువంటి సమస్యల నుండి విముక్తి చెందుటకు ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చును.
 
గ్లాస్ గోరువెచ్చని పాలలో కొద్దిగా నెయ్యి కలుపుకుని ప్రతిరోజూ రాత్రివేళ నిద్రకు ముందుగా తీసుకుంటే శరీరంలో వాత పిత్త సంబంధ సమస్యలు తొలగిపోతాయి. తద్వారా మలబద్దకం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఈ పాలు కఫ సంబంధిత వ్యాధులు గలవారు తీసుకుంటే కఫ వ్యాధులు అధికమవుతాయి. 
 
కనుక వీరు మాత్రం ఎట్టి పరిస్థితులల్లోనూ ఈ పాలను తీసుకోకూడదు. అలానే కొందరిలో పాలు సుఖ విరేచం కలిగేలా చేస్తుంది. ముఖ్యంగా మలబద్దకం సమస్యలతో బాధపడేవారు పాలలో నెయ్యి వేసుకుని తీసుకుంటే మంచిది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments