Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరి పాలలో పటిక బెల్లం కలుపుకుని తీసుకుంటే?

కొబ్బరి పువ్వు లోపలి భాగాన్ని పెరుగుతో కలుపుకుని ప్రతిరోజూ సేవిస్తే మూత్రాశయంలోని రాళ్లు కరిగిపోతాయి. కొబ్బరి చూర్ణాన్ని నీటిలో వేసి మరిగించుకుని కషాయం రూపంలో తీసుకుంటే కడుపులోని మంటను తగ్గిస్తుంది. క

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (10:28 IST)
కొబ్బరి పువ్వు లోపలి భాగాన్ని పెరుగుతో కలుపుకుని ప్రతిరోజూ సేవిస్తే మూత్రాశయంలోని రాళ్లు కరిగిపోతాయి. కొబ్బరి చూర్ణాన్ని నీటిలో వేసి మరిగించుకుని కషాయం రూపంలో తీసుకుంటే కడుపులోని మంటను తగ్గిస్తుంది. కొబ్బరిలో ఔషధగుణాలు చాలా ఉన్నాయి. ఈ కొబ్బరి చూర్ణం శరీర రోగనిరోధక శక్తిని పెంచుటకు సహాయపడుతుంది.
   
 
కొబ్బరి నీరు శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయుటకు ఉపయోగపడుతాయి. నేత్ర సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతాయి. కొబ్బరి పెంకు నుండి తయారుచేసిన తైలంతో మర్దన చేసుకుంటే పలు రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి. కొబ్బరి పాలు వీర్యవృద్ధిని కలిగిస్తాయి. కొబ్బరి పాలలో పటిక బెల్లం కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Tomato virus: మధ్యప్రదేశ్‌లో విజృంభించిన టమోటా వైరస్.. చిన్నారులు జాగ్రత్త

Wife: భర్త వేధింపులు.. తాగొచ్చాడు.. అంతే కర్రతో కొట్టి చంపేసిన భార్య

Floodwater: కృష్ణా, గోదావరి నదుల్లో వరద నీరు తగ్గుముఖం.. ప్రఖార్ జైన్

ఏపీకి ఎక్కువ.. తెలంగాణకు తక్కువ.. రేవంతన్న ఎన్ని తంటాలు పడినా?

కరూర్ తొక్కిసలాట: విజయ్‌కి రెండింతలు భద్రతను పెంచనున్న కేంద్ర ప్రభుత్వం?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: దయచేసి సినిమాను చంపకండి, ఒకరినొకరు అభినందించుకోండి.. ఫ్యాన్స్‌కు పవన్ హితవు

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

తర్వాతి కథనం
Show comments