Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్ట తగ్గి అధిక క్రొవ్వు కరిగించడం చాలా ఈజీ... ఎలాగంటే?!

మన శరీరం ఉండాల్సిన దాని కన్నా అధికబరువు ఉంటే అప్పుడు మనకు కలిగే ఇబ్బందులు ఏంటో అందరికీ తెలుసు. దీనికితోడు పొట్ట ఎక్కువగా ఉంటే ఆ సమస్య మరింత ఎక్కువవుతుంది. అయితే ఒక సింపుల్ ఎక్సర్‌సైజ్‌ను రోజూ నాలుగు నిమిషాల పాటు చేస్తే 28 రోజుల్లోనే శరీరంలో ఉన్న అధిక

Webdunia
బుధవారం, 7 జూన్ 2017 (14:38 IST)
మన శరీరం ఉండాల్సిన దాని కన్నా అధికబరువు ఉంటే అప్పుడు మనకు కలిగే ఇబ్బందులు ఏంటో అందరికీ తెలుసు. దీనికితోడు పొట్ట ఎక్కువగా ఉంటే ఆ సమస్య మరింత ఎక్కువవుతుంది. అయితే ఒక సింపుల్ ఎక్సర్‌సైజ్‌ను రోజూ నాలుగు నిమిషాల పాటు చేస్తే 28 రోజుల్లోనే శరీరంలో ఉన్న అధిక కొవ్వు తగ్గిపోతుంది. అంతేకాదు పొట్ట కూడా తగ్గి నాజూగ్గా తయారవ్వడం ఖాయమని వైద్యులు చెబుతున్నారు.
 
నేలపై బోర్లాపడుకుని మోచేతులను కాలివేళ్ళను ఆధారంగా చేసుకుని శరీరం మొత్తాన్ని పైకి లేపాలి. ఈ భంగిమలో వీలైనంత సేపు ఉండాలి. దీంతో పొట్ట, ఛాతి కండరాలు, భుజాలపై అధిక ఒత్తిడి పడుతుంది. ఇది ఆయా భాగాల్లో ఉండే కొవ్వును కరిగిస్తుంది. మొదటి రెండురోజులు 20 సెకండ్లు, మూడు, నాలుగవరోజు 30 సెకండ్లు, ఐదవరోజు 40 సెకండ్లు, ఆరవరోజు రెస్టు తీసుకోవాలి. ఏడు, ఎనిమిది 45 సెకండ్లు, 9,10,11వతేదీల్లో  60 సెకండ్లు, 12వరోజు 90సెకండ్లు, 13వరోజు రెస్ట్ తీసుకోవాలి. 
 
అలాగే 14,15వ రోజుల్లో 90సెకండ్లు, 16,17రోజుల్లో 120 సెకండ్లు, 18వరోజు 150 సెకండ్లు, 19వతేదీ రెస్ట్ తీసుకోవాలి. 20,21రోజుల్లో 150 సెకండ్లు, 22,23రోజుల్లో 180 సెకండ్లు, 24వ రోజులో 210 సెకండ్, 25న రెస్ట్ తీసుకోవాలి. 26వ రోజున 210 సెకండ్లు, 27,28రోజుల్లో 240సెకండ్లు చేయాలి. ఇలా ప్రతిరోజు చేస్తే ఎక్సర్‌సైజ్ చేస్తే ఫలితం ఉంటుంది. పొట్ట కరగడమే కాదు..క్రొవ్వు కూడా కరుగుతుందంటున్నారు వైద్యులు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

బెంగుళూరు విద్యార్థినికి లైంగిక వేధింపులు... ఇద్దరు ప్రొఫెసర్లతో సహా ముగ్గురి అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

తర్వాతి కథనం
Show comments