Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండు ద్రాక్ష రాత్రి పూట నానపెట్టి ఉదయం మెత్తగా పిసికి పదిరోజులు తీసుకుంటే...

ద్రాక్ష పండ్లు అనారోగ్యంగా వున్నవారికి చాలా ఉపయోగపడుతాయి. అజీర్ణ వ్యాధులు, జ్వరం వచ్చినప్పుడు, లివర్ బలహీనతకు, గుండె బలహీనులకు శ్లేష్మము బహిష్కరింప చేయటానికి రక్తశుద్ధికి, మధుమేహానికి, బరువు తగ్గటానికి, పిచ్చి, హిస్టీరియా తదితర మానసిక వ్యాధులకు మంచి

Webdunia
శుక్రవారం, 28 జులై 2017 (20:59 IST)
ద్రాక్ష పండ్లు అనారోగ్యంగా వున్నవారికి చాలా ఉపయోగపడుతాయి. అజీర్ణ వ్యాధులు, జ్వరం వచ్చినప్పుడు, లివర్ బలహీనతకు, గుండె బలహీనులకు శ్లేష్మము బహిష్కరింప చేయటానికి రక్తశుద్ధికి, మధుమేహానికి, బరువు తగ్గటానికి, పిచ్చి, హిస్టీరియా తదితర మానసిక వ్యాధులకు మంచి మందులా పనిచేస్తుంది. 
 
ఇంకా నరాల బలహీనత, నిద్రలేమి తదితర వ్యాధులన్నిటిలో ద్రాక్ష పండ్లను తినడం వల్లగాని, ద్రాక్ష రసాన్ని తాగడం వల్ల ఎంతో ఉపయోగకరం. మలబద్ధకానికి కూడా ద్రాక్ష పండ్లు ఉపయోగపడును. రక్తక్షీణత, శ్వేత కుసుమ, రుతుశాల, రుతు సిద్ధము, పైత్యం, ఎక్కిళ్లు, వాంతులు మొదలగు చర్మవ్యాధులకు ద్రాక్షరసంతో మర్దన చేస్తే తగ్గిపోతుంది. జ్వరం, వాంతులు, రక్త క్షీణత కలవారికి ఎండు ద్రాక్ష రాత్రి పూట నానపెట్టి ఉదయం మెత్తగా పిసికి పదిరోజులు తీసుకుంటుంటే రక్తవృద్ధి కలుగుతుంది. 
 
ద్రాక్ష పండ్లలో క్యాల్షియం, ఫాస్పరస్, పొటాషియం వున్నాయి. ద్రాక్ష విటమిన్ సి ఎక్కువగా వుంటుంది. చాలా తేలికగా జీర్ణమవుతుంది. ఎన్నో దీర్ఘ వ్యాధులను నయం చేస్తుంది. ముఖ్యంగా చర్మ సౌందర్యానికి బాగా ఉపయోగపడుతుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments