Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరగడుపున మంచినీళ్లు తాగితే...

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పోటి ప్రపంచంలో కనీసం మంచి నీటిని త్రాగడం కూడ మరిచిపోతున్నాం. దీని వలన మనం మన ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం. మనం ఉదయం నిద్ర లేచిన వెంటనే పరగడుపున మంచినీళ్ళు త్రాగడం వలన పెద్ద ప్రేగు శుభ్రప

Webdunia
బుధవారం, 8 నవంబరు 2017 (20:48 IST)
మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పోటి ప్రపంచంలో కనీసం మంచి నీటిని త్రాగడం కూడ మరిచిపోతున్నాం. దీని వలన మనం మన ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం. మనం ఉదయం నిద్ర లేచిన వెంటనే పరగడుపున మంచినీళ్ళు త్రాగడం వలన పెద్ద ప్రేగు శుభ్రపడి మరిన్ని పోషకాలను గ్రహిస్తుంది. కొత్తరక్తం తయారీకి, కండర కణాల వృద్ధిని పెంచుతుంది. మనం ఉదయాన్నే లీటరు నీటిని త్రాగడం వలన 24 శాతం మెటబాలిజాన్ని పెంచుతుంది. 
 
ఫలితంగా బరువు తగ్గడానికి ఉపయోగవడుతుంది. సాధ్యమైనంతవరకు ఎక్కువ నీటిని తీసుకోవడం మంచిది. కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు నీటిని ఎక్కువ తీసుకోవడం మంచిది కాదని కొందరు అభిప్రాయం. అది నిజం కాదు. నీరుకి జీర్ణశక్తిని పెంచే లక్షణం వుంది. శరీరంలో మలినాలను విసర్జింపజేసి మూత్రపిండాలు సమర్థవంతంగా తమ విధులను నిర్వర్తిస్తాయి. 
 
డీహైడ్రేషన్‌కు లోనుకాకుండా వుండాలంటే నీటిని ఎక్కువగా తీసుకోవాలి. నీటిని ఎక్కువ తీసుకోవడం వలన ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవచ్చు. మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ నీటి శాతం వుండే పదార్థాలను తీసుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments