Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయం వేళ మరీ వేడి నీటిని తాగితే ఏమవుతుంది?

Webdunia
సోమవారం, 1 మే 2023 (14:27 IST)
ఉదయం లేవగానే చాలామంది గోరువెచ్చని నీటిని తాగడం చేస్తుంటారు. ఐతే మరికొందరు గోరువెచ్చని నీరు అనుకుంటారు కానీ విపరీతమైన వేడి నీరు తాగేస్తుంటారు. ఇలా వేడినీరు తాగేవారు అనుకోని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాము. వేడి నీటిని తాగడం వల్ల కలిగే నష్టాలలో కణజాలం దెబ్బతినడం, దాహం సంకేతాలు తగ్గడం వంటివి వుంటాయి.
 
వేడి నీటిని తాగడం వల్ల రోజువారీ మీరు తాగాల్సినంత ఎక్కువగా మంచినీరు తాగకపోవడం వుండవచ్చు. వ్యాయామం చేసేటప్పుడు సాధారణం కంటే ఎక్కువ హైడ్రేషన్, చెమట అధికంగా పట్టడం వంటివి ఉంటాయి. కొన్నిసార్లు వేడి నీటిని తీసుకోవడం వల్ల పెదవులు, నోటి లైనింగ్‌ను దెబ్బతీయవచ్చు.
 
వేడి నీరు తాగడం వల్ల నోటిలో బొబ్బలు ఏర్పడితే, అది అన్నవాహిక- జీర్ణవ్యవస్థ యొక్క సున్నితమైన లైనింగ్‌ను కూడా దెబ్బతీస్తుంది. వేడి నీటి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటుంది కనుక ఇది అంతర్గత అవయవాలపై చాలా ప్రభావం చూపుతుంది.
 
రాత్రి విశ్రాంతి తీసుకునే ముందు అనవసరమైన వేడి నీటిని తీసుకోవడం వల్ల రాత్రిపూట టాయిలెట్‌ వెళ్లాల్సి రావచ్చు. అందువల్ల నిద్రకు భంగం కలుగవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ - తొలి మూడు స్థానాలు ఆంధ్రా విద్యార్థులవే...

వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

తర్వాతి కథనం
Show comments