Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయం వేళ మరీ వేడి నీటిని తాగితే ఏమవుతుంది?

Webdunia
సోమవారం, 1 మే 2023 (14:27 IST)
ఉదయం లేవగానే చాలామంది గోరువెచ్చని నీటిని తాగడం చేస్తుంటారు. ఐతే మరికొందరు గోరువెచ్చని నీరు అనుకుంటారు కానీ విపరీతమైన వేడి నీరు తాగేస్తుంటారు. ఇలా వేడినీరు తాగేవారు అనుకోని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాము. వేడి నీటిని తాగడం వల్ల కలిగే నష్టాలలో కణజాలం దెబ్బతినడం, దాహం సంకేతాలు తగ్గడం వంటివి వుంటాయి.
 
వేడి నీటిని తాగడం వల్ల రోజువారీ మీరు తాగాల్సినంత ఎక్కువగా మంచినీరు తాగకపోవడం వుండవచ్చు. వ్యాయామం చేసేటప్పుడు సాధారణం కంటే ఎక్కువ హైడ్రేషన్, చెమట అధికంగా పట్టడం వంటివి ఉంటాయి. కొన్నిసార్లు వేడి నీటిని తీసుకోవడం వల్ల పెదవులు, నోటి లైనింగ్‌ను దెబ్బతీయవచ్చు.
 
వేడి నీరు తాగడం వల్ల నోటిలో బొబ్బలు ఏర్పడితే, అది అన్నవాహిక- జీర్ణవ్యవస్థ యొక్క సున్నితమైన లైనింగ్‌ను కూడా దెబ్బతీస్తుంది. వేడి నీటి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటుంది కనుక ఇది అంతర్గత అవయవాలపై చాలా ప్రభావం చూపుతుంది.
 
రాత్రి విశ్రాంతి తీసుకునే ముందు అనవసరమైన వేడి నీటిని తీసుకోవడం వల్ల రాత్రిపూట టాయిలెట్‌ వెళ్లాల్సి రావచ్చు. అందువల్ల నిద్రకు భంగం కలుగవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

తర్వాతి కథనం
Show comments