Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ ఖర్జూరం పాలను తీసుకుంటే?

ఖర్జూరాన్ని పాలలో కలుపుకుని తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం. ఈ పాలలో శరీరానికి కావలసిన మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరం పాలను తాగడం వలన రక్తహీనత తొలగిపోతుంది. అలసటగా

Webdunia
శనివారం, 11 ఆగస్టు 2018 (10:52 IST)
ఖర్జూరాన్ని పాలలో కలుపుకుని తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం. ఈ పాలలో శరీరానికి కావలసిన మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరం పాలను తాగడం వలన రక్తహీనత తొలగిపోతుంది. అలసటగా, నీరసంగా ఉన్నవారు ఖర్జూరం పాలను తీసుకోవడం వలన తక్షణమే ఉపశమనం కలుగుతుంది.
  
 
జీర్ణ సంబంధ సమస్యలు, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల నుండి విముక్తి చెందవచ్చును. నేత్ర సమస్యలు తొలగిపోతాయి. దృష్టి బాగా మెరుగుపడుతుంది. రేచీకటి వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుటలో ఖర్జూరం పాలు చక్కగా పనిచేస్తాయి. మెదడు ఆరోగ్యానికి మంచిగా ఉపయోగపడుతుంది. 
 
ఈ పాలను తీసుకోవడం వలన గుండె సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. ఎముకలు పటుత్వానికి, బలానికి ఖర్జూరం చాలా ఉపయోగపడుతుంది. పెద్దప్రేగులోని సమస్యలకు ఈ పండు తీసుకుంటే మంచిది. గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. మూత్రపిండాలలో రాళ్లు రాకుండా ఉండేందుకు ఖర్జూరం పాలను తరచుగా తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments