Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేరుసెనగ పప్పుతో బెల్లం కలిపి తింటే?

Webdunia
శనివారం, 19 అక్టోబరు 2019 (22:06 IST)
మనం రోజువారీ ఆహారంలో కొన్ని పదార్థాలను తెలియకుండా అధికంగా తినేస్తుంటాం. మరికొన్నింటిని అసలు తినకుండా వదిలేస్తాం. దీనివల్ల పోషక పదార్థాల సమతుల్యత కోల్పోయి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వేటిని తింటే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో చూద్దాం.
 
1. నువ్వులు శరీరంలోని ఎముకలకు శక్తిని ఇవ్వగల సామర్థ్యం కలిగినది. తల వెంట్రుకలకు కూడా చాలా మంచిది. షుగర్ వ్యాధిని నిరోధించడంలో మంచి మందులా పనిచేస్తుంది.

2. చింతపండు అధికంగా తినేవారికి తలవెంట్రుకలు నెరసిపోతాయి. వయస్సు అధికముగా కనిపిస్తుంది. శరీరం లావై, బుద్ధి కూడా మందగిస్తుంది. కాబట్టి చింతపండు వాడటాన్ని తగ్గించుకోవటం మంచిది.

3. ఆవాలు దురదను, శరీర నీరసాన్ని తొలగిస్తాయి.

4. కొత్తిమీర శరీరం క్రమపద్ధతిలో వుండేందుకు తోడ్పడుతుంది.

5. వేరుసెనగ పప్పుతో బెల్లం కలిపి తిన్నచో శరీరానికి బలం వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pakistani Family in Visakhapatnam: విశాఖలో పాకిస్థానీ ఫ్యామిలీ.. అలా పర్మిషన్ ఇచ్చారు..

అవన్నీ అవాస్తవాలు, మేం పాకిస్తాన్‌కు ఆయుధాలు పంపలేదు: టర్కీ

కాదంబరి జెత్వానీ కేసు.. ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులకు నోటీసులు

YS Sharmila: గృహ నిర్భంధంలో షర్మిల - పోలీసులకు నన్ను ఆపే హక్కు లేదు

Pawan Kalyan: సింహాచలం ఘటనపై పవన్ దిగ్భ్రాంతి.. అండగా వుంటామని హామీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భాను దర్శకత్వంలో వినూత్న ప్రేమకథతో చిత్రం రాబోతోంది

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

Jackie Chan: జాకీ చాన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

తర్వాతి కథనం
Show comments