Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేరుసెనగ పప్పుతో బెల్లం కలిపి తింటే?

Webdunia
శనివారం, 19 అక్టోబరు 2019 (22:06 IST)
మనం రోజువారీ ఆహారంలో కొన్ని పదార్థాలను తెలియకుండా అధికంగా తినేస్తుంటాం. మరికొన్నింటిని అసలు తినకుండా వదిలేస్తాం. దీనివల్ల పోషక పదార్థాల సమతుల్యత కోల్పోయి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వేటిని తింటే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో చూద్దాం.
 
1. నువ్వులు శరీరంలోని ఎముకలకు శక్తిని ఇవ్వగల సామర్థ్యం కలిగినది. తల వెంట్రుకలకు కూడా చాలా మంచిది. షుగర్ వ్యాధిని నిరోధించడంలో మంచి మందులా పనిచేస్తుంది.

2. చింతపండు అధికంగా తినేవారికి తలవెంట్రుకలు నెరసిపోతాయి. వయస్సు అధికముగా కనిపిస్తుంది. శరీరం లావై, బుద్ధి కూడా మందగిస్తుంది. కాబట్టి చింతపండు వాడటాన్ని తగ్గించుకోవటం మంచిది.

3. ఆవాలు దురదను, శరీర నీరసాన్ని తొలగిస్తాయి.

4. కొత్తిమీర శరీరం క్రమపద్ధతిలో వుండేందుకు తోడ్పడుతుంది.

5. వేరుసెనగ పప్పుతో బెల్లం కలిపి తిన్నచో శరీరానికి బలం వస్తుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments