Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకేచోట కూర్చొన్నా ఫర్లేదు.. కాళ్లూ చేతులు ఆడిస్తే చాలు...

చాలా మంది ఐటీ నిపుణులు, బ్యాంకు ఉద్యోగులు కంప్యూటర్ ముందు గంటల తరబడి ఒకే చోట కూర్చొని విధులు నిర్వహిస్తుంటారు. ఇలాంటిలోనే ఎక్కువగా హృద్రోగ సమస్యలు వస్తుంటాయి.

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (17:25 IST)
చాలా మంది ఐటీ నిపుణులు, బ్యాంకు ఉద్యోగులు కంప్యూటర్ ముందు గంటల తరబడి ఒకే చోట కూర్చొని విధులు నిర్వహిస్తుంటారు. ఇలాంటిలోనే ఎక్కువగా హృద్రోగ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా, ఒకే చోట గంటల తరబడి కూర్చొని పని చేస్తున్న వారిలోనే గుండె జబ్బులు వస్తున్నట్టు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మిస్సోరీ చేసిన అధ్యయనంలో వెల్లడైంది.
 
ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోకుండా కాళ్లూచేతులు ఆడిస్తే గుండెఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాసేపు లేచి అటు ఇటు తిరగడం వల్ల గుండెకు బలం చేకూరుతుందట. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు దృఢంగా మారి హృద్రోగాలను దరిచేరనీయవు. నరాల వ్యాధులు కూడా రాకుండా అరికడుతుందట. 
 
ఈ వర్శిటీ నిపుణులు తమ పరిశోధన కోసం 11 మంది ఆరోగ్యవంతమైన ఐటీ నిపుణులను ఎంచుకున్నారు. వారిని మూడు గంటలపాటు కూర్చోబెట్టి నిమిషానికి 250 సార్లు ఒక కాలును మాత్రమే ఊపాలని సూచించారు. మరో కాలును కదలకుండా ఉంచాలని చెప్పారు. ఆ తర్వాత పరిశీలించగా రెండు కాళ్లలోని ధమనుల రక్త ప్రసరణలో తేడాకనిపించింది. కదిలించిన కాళ్లలోని ధమనుల్లో రక్తప్రసరణ బాగా జరిగినట్టు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments