Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటి పండును పెరుగులో కలిపి తింటే ఏమౌతుంది?

బాగా పండిన అరటి పండును పెరుగులో కలిపి తింటే వైట్ డిశ్చార్జ్ సమస్యను దూరం చేసుకోవచ్చు. అరటి పువ్వును ఉడికించి పెరుగులో కలిపి తీసుకుంటే నెలసరి సమస్యలను.. నెలసరి నొప్పులు, అధిక రక్తస్రావాన్ని తగ్గించుకోవ

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (14:43 IST)
బాగా పండిన అరటి పండును పెరుగులో కలిపి తింటే వైట్ డిశ్చార్జ్ సమస్యను దూరం చేసుకోవచ్చు. అరటి పువ్వును ఉడికించి పెరుగులో కలిపి తీసుకుంటే నెలసరి సమస్యలను.. నెలసరి నొప్పులు, అధిక రక్తస్రావాన్ని తగ్గించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
అరటిపండు డయోరియాను తగ్గిస్తుంది. చెడు బ్యాక్టీరియాను దూరం చేస్తుంది. అరటిలోని కేలరీలతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇందులోని పొటాషియం శరీరంలోని నీటి నిల్వలను కాపాడుతుంది. విటమిన్ బి6, క్యాల్షియం, జింక్ ఫోలిక్ ఆమ్లం, పీచు వంటివి శరీరానికి బలాన్నిస్తాయి. ఇవి అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. 
 
అరటి గుజ్జును ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. అలాగే రెండు అరటి పండ్లు, ఒక గుడ్డు, గ్లాసు పాలు, రెండు టేబుల్‌ స్పూన్ల తేనె కలిపి బనానా షేక్‌ తయారు చేసి ఉదయాన్నే తాగితే బలహీనంగా ఉన్నవారు బరువు పెరిగి బ‌లంగా త‌యార‌వుతారు. అరటి అజీర్తి, అల్సర్లను దూరం చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

తర్వాతి కథనం
Show comments