Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోటి దుర్వాసన పోవాలంటే.. మిరియాల పొడి, నువ్వులనూనె?

నోటి దుర్వాసన వేధిస్తుందా.. నలుగురు మాట్లాడలేకపోతున్నారా? అయితే ఇలా చేయండి. ఉప్పు, నిమ్మ తొక్కల్ని ఉపయోగించండి. నిమ్మరసంతో బ్రష్ చేసుకోవడం ద్వారా నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. నీటిని ఎక్కువగా తీసు

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2017 (12:19 IST)
నోటి దుర్వాసన వేధిస్తుందా.. నలుగురు మాట్లాడలేకపోతున్నారా? అయితే ఇలా చేయండి. ఉప్పు, నిమ్మ తొక్కల్ని ఉపయోగించండి. నిమ్మరసంతో బ్రష్ చేసుకోవడం ద్వారా నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. నీటిని ఎక్కువగా తీసుకోండి.
 
నోటి దుర్వాసన పోవడానికి ఉప్పు భేష్‌గా పనిచేస్తుంది. కొంచెం మెత్తటి ఉప్పును నీటితో కలిపి పేస్టులా చేసుకుని బ్రెష్‌తో తోముకుంటే పళ్ళు మెరుస్తాయి. అంతే కాదు ఉప్పు వలన నోటిలో ఉండే బ్యాక్టీరియా చనిపోయి దుర్వాసన పోతుంది. పళ్ళకు పట్టిన గార కూడా తొలగిపోతుంది. 
 
రోజూ ఉదయం పళ్ళు శుభ్రంగా తోపుకున్న తరువాత గోరువెచ్చటి నీటిలో కొంచె ఉప్పు వేసి పుక్కిలించాలి. ఆ తరువాత మంచి నీటితో పుక్కిలించాలి. ఈ విధంగా రోజూ చేస్తే నోటి వాసన పోతుంది. కొంచెం మిరియాల పొడి, పసుపు, ఉప్పు, నువ్వుల నూనె పేస్టులా చేసి పళ్లు తోమితే చిగుళ్ల వ్యాధులు దూరమై.. నోటి దుర్వాసన తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments