Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రివేళల్లో భోజనం చేశాక వాకింగ్ చేస్తున్నారా?

రాత్రిపూట భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా రాత్రిపూట భోజనం చేశాక నిద్రకు ఉపక్రమిస్తే అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. అందుకే నిద్రించేందుకు రె

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2017 (11:48 IST)
రాత్రిపూట భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా రాత్రిపూట భోజనం చేశాక నిద్రకు ఉపక్రమిస్తే అనారోగ్య సమస్యలను  కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. అందుకే నిద్రించేందుకు రెండు గంటల ముందే ఆహారం తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. రాత్రివేళల్లో భోజనం చేశాక నిద్రకు ఉపక్రమించడం మంచిది కాదని.. అందుకే కొద్దిసేపు నడవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
 
ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవాళ్లు ఇలా వాకింగ్ చేయడం వల్ల రక్తంలో చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయి. సాధారణంగా షుగర్ వ్యాధిగ్రస్తుల్లో కనిపించే అధిక బరువు సమస్య కూడా ఆహారం తీసుకున్నాక పది నిమిషాలు నడవడం ద్వారా తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. కేవలం డయాబెటిస్ రోగులే కాకుండా ఎవరైనా సరే భోజనం తర్వాత కొద్దిసేపు వాకింగ్ చేసి, ఆ తరువాత నిద్రకు ఉపక్రమించడం మంచిదని సూచిస్తున్నారు.
 
అలాగే రాత్రుల్లో ప్రశాంతమైన నిద్ర పొందాలన్నా ఆరోగ్యకరంగా నిద్ర లేవాలన్నా కొన్ని ఆహారాలు రాత్రుల్లో తినడం మానుకోవడంతో పాటు, రాత్రివేళ బోజనం మితంగా తినాలి. పొద్దున పూట కొంచెం ఎక్కువ తిన్నా పర్వాలేదు కానీ రాత్రి పూట మాత్రం కడుపులో కొంచెం ఖాళీ ఉండగానే కంచం ముందు నుంచి లేవటం మంచిది. పడుకోబోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చటి పాలు తాగితే నిద్ర హాయిగా పడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Vijayawada: విజయవాడలో బాంబు కలకలం: అజ్ఞాత వ్యక్తి ఫోన్.. చివరికి?

Vallabhaneni Vamsi: పోలీసుల కస్టడీలో తీవ్ర అస్వస్థతకు గురైన వల్లభనేని వంశీ

లుకౌట్ నోటీసు దెబ్బకు కలుగులోని ఎలుక బయటకు వచ్చింది.. (Video)

గువ్వల చెరువు ఘాట్‌ రోడ్డు మలుపు వద్ద ఘోరం ... ఐదుగురు స్పాట్ డెడ్

వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. నిందితులంతా సహచరులే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

తర్వాతి కథనం
Show comments