Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎసిడిటీతో తట్టుకోలేనంత ఇబ్బంది పడుతున్నారా?

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (12:06 IST)
ఎసిడిటీతో తట్టుకోలేనంత ఇబ్బంది పడుతున్నారా? ఛాతీలో మంట, గొంతులోకి తన్నుకొచ్చే జీర్ణరసాలు, పుల్లని త్రేన్పులు వంటివి ఎసిడిటీ ప్రధాన లక్షణాలు. ఈ ఇబ్బందులను అధికమించాలంటే...
 
*నియమిత ఆహార వేళలు పాటించాలి.
 
*ఎసిడిటీ ఉన్న వారు తేలికగా జీర్ణమయ్యే అన్నం తినాలి. 
 
*తక్కువ పరిమాణాల్లో ఎక్కువ సార్లు తినాలి. 
 
*సమయానికి ఆహారం తినడం మానకూడదు.
 
*పుల్లని, తీపి పదార్థాలు తినకూడదు.
 
*మితిమీరి ఆహారం తీసుకోకూడదు. జీర్ణాశయంలో ఆహారం జీర్ణమయ్యేటంత ఖాళీ వదలాలి. 
 
*తిన్న వెంటనే పడుకోకుండా కనీసం 40 నిమిషాల వరకైనా నిటారుగా నిలబడటం లేదా కూర్చోవడం చేయాలి.
 
*జంక్ ఫుడ్‌లో ఉండే కొవ్వులను అరిగించుకోవడానికి అధక పరిమాణంలో జీర్ణరసాలు ఊరతాయి. కాబట్టి కొవ్వులు ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments