పచ్చివి ఐదు వెల్లుల్లి రెబ్బలు... వారంలో తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (14:16 IST)
వారానికి ఐదు వెల్లుల్లి పాయల్ని పచ్చివి లేదా వండినవి తింటే కేన్సర్, హృద్రోగ సమస్యలకు చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వెల్లుల్లి పాయల్ని తీసుకోవడం ద్వారా 30 నుండి 40 శాతం వరకు కేన్సర్  తగ్గుతుందని వారు అంటున్నారు. 
 
ఇకపోతే వెల్లుల్లిలో రోగనిరోధక గుణాలు అధికంగా వున్నాయని, దీంతో రోగకారక క్రిములను నాశనం చేయటానికి ఇది ఉపయోగ పడుతుంది
 
రక్తలేమితో బాధపడుతున్నవారు వెల్లుల్లి రసాని సేవిస్తే తప్పనిసరిగా రక్తకణాలు పెరిగే సూచనలున్నాయని, ఇందులో విటమిన్ సీ ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఇంకా దగ్గుతో బాధపడుతున్నవారు ప్రతి రోజు వెల్లుల్లి రసం ఉదయం- రాత్రి ఐదు చుక్కల చొప్పున తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అంగారక గ్రహంపై బండరాయిని గుర్తించిన నాసా.. అందులో ఇనుము, నికెల్ మూలకాలు

స్టేజ్‌పై డ్యాన్సర్ పట్ల అసభ్య ప్రవర్తన.. నో చెప్పిన డ్యాన్సర్‌పై కర్రలతో దాడి...

Jagan mohan Reddy: ఈ నెల 20న నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి

పాకిస్థాన్ ప్రభుత్వమే భారత్‌పై ఉగ్రదాడులు చేయిస్తోంది : ఖైబర్‌పుంఖ్వా సీఎం సొహైల్

మారేడుపల్లి అడవుల్లో మళ్లీ మోగిన తుపాకుల మోత... మావో కార్యదర్శి దేవ్‌జీ హతం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎస్ఎస్ రాజమౌళిపై కేసు - 'వారణాసి' టైటిల్‌పై వివాదం

ప్రేమంటే చిత్రం అందరి ప్రేమను సంపాదించుకోవాలి - నాగచైతన్య

ధనుష్ సర్ అయినా ఒప్పుకోరా?.. మాన్య ఆనంద్‌ను కమిట్మెంట్ అడిగిన మేనేజర్

తన హీరో కోసం కాలేజీలో గొడవలు పడతాడు, థియేటర్ గ్లాస్ పగలగొతాడు..

జాజికాయ సాంగ్ ఐటమ్ కాదు, సంయుక్త అందం చూస్తారు : నందమూరి బాలకృష్ణ

తర్వాతి కథనం
Show comments