Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్రాక్షల్లోని విత్తనాలను ఎండబెట్టి పొడి చేసి...?

Webdunia
శనివారం, 2 ఫిబ్రవరి 2019 (10:28 IST)
ప్రస్తుత కాలంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ద్రాక్షలే కనిపిస్తున్నాయి. ద్రాక్షలు ఎరుపు, పచ్చ, నలుపు వంటి రంగుల్లో లభిస్తాయి. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇప్పటి తరుణంలో ఎరుపు ద్రాక్షలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఎరుపు ద్రాక్షలు తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం...
 
1. ఎరుపు రంగుగా ఉన్న ద్రాక్ష పండ్లు తీసుకోవడం వలన రక్తంలోని గ్లూకోస్ స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. మధుమేహ వ్యాధితో బాధపడేవారు తరచు ఈ ద్రాక్షలు తింటే.. వ్యాధి తగ్గుముఖం పడుతుంది. 
 
2. ఈ ద్రాక్షల్లోని విత్తనాలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇలా చేసిన పొడిని గ్లాస్ పాలలో కలిపి ప్రతిరోజూ తాగితే అధిక బరువు తగ్గుతారు. దాంతో పాటు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది.
 
3. రోజంతా పనిచేసి అలసట, ఒత్తిగా ఉన్నవారు కప్పు ద్రాక్ష పండ్లు తింటే.. పోయిన ఎనర్జీ అంతా తిరిగి పొందవచ్చును. వీటిని తినడం వలన శరీరంలోని చెడు బ్యాక్టీరియాలు, వ్యర్థాలు తొలగిపోతాయి. 
 
4. నిత్యం ఎరుపు రంగు ద్రాక్షలను తింటుంటే.. రక్త సరఫరా మెరుగుపడుతుంది. అలానే కంటి సమస్యలతో బాధపడేవారు రోజూ గ్లాస్ ద్రాక్ష జ్యూస్ తాగితే కంటి చూపు మెరుగుపడుతుంది.
 
5. ద్రాక్షల్లోని గుజ్జును మాత్రం తీసి అందులో కొద్దిగా చక్కెర, తేనె కలిపి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా రోజూ తింటే.. శరీర నొప్పులు, గుండె సంబంధిత వ్యాధులు రావు. 
 
6. ద్రాక్ష తొక్కలను పొడి చేసి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాలలో గానీ, మజ్జిగలో గానీ కలిపి తాగితే.. శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments